ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నీలం సంజీవ రెడ్డి జయంతి

 ఈ రోజు మన దివంగత రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి జయంతి.అతి తక్కువ వయస్సులో రాస్ట్రాపతి అయిన వారు నీలం సంజీవరెడ్డి.సంవత్సరం 1977 నుంచి 1982 వరకు రాష్ట్రాపతిగా వ్యవహరించారు.యునైటెడ్‌ ఆంధ్రప్రదేశ్‌ కు తొలి ముఖ్యమంత్రి,రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు.నీలం సంజీర రెడ్డి ముఖ్యమంత్రిగా,లోక్‌ సభ స్పీకర్‌గా,కేంద్రమంత్రిగా మరియు రాష్ట్రాపతిగా చేసిన ఘనత భారతదేశంలో ఈయనకే దక్కుతుంది. మహత్మగాంధీ అనంతపురం వచ్చినపుడు ఆయన పిలుపు అందుకొని స్వాతంత్ర ఉద్యమంలో 16 వయస్సు నుంచి పాల్గోన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో,1940 నుంచి 1945 మద్య పులు సార్లు జైలుకు వెళ్ళారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు