ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గోదుమ పంట కొత్త రకం తెగులు

గోదుమ పంటకు అగ్గి తెగులు సొకుతుంది.  దక్షిణ ఆసియా ప్రాంతానికి వ్యాప్తి చెందుతుంది.అగ్గి తెగులు ఫంగస్‌ రూపంలో మొత్తం పంటను నషనం చేస్తుంది.ఇది మెదట దక్షిణ ఆమెరికాలో,2009 భ్రెజిల్‌ లో గొదుమ పంట మూడో వంతు నష్టం కలిగించింది.అప్పటి నుంచి గోదుమ పంట సాగు తగ్గించి ఇతరాత్రా పంటలపై దృష్టి సారించారు. ఇప్పుడు ఈ తెగులు బంగ్లాదేశ్‌ ప్రాంతంలో గర్తించడం జరిగింది.తెమ,ఎండ అధికంగా ఉండే సిజన్‌లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని,గోదుమ మొన భాగంలో సొకి మొత్తం గోదుమ పంటను నష్టం కలిగిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.బంగ్లాదేశ్‌ నుంచి ఉత్తర భారతదేశం ప్రవేశించే ఆవకాశం ఉందని భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్ ఇస్టీట్యూట్‌ ఇలాంటి తెగులు ను గమనించి వెంటనే కాల్చివేయాలని రైతులకు సూచించింది. బంగ్లాదేశ్‌ ప్రభుత్వభూములలో ఈ తెగులు సొకిన పంటను కాల్చివేస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు