గోదుమ పంటకు అగ్గి తెగులు సొకుతుంది. దక్షిణ ఆసియా ప్రాంతానికి వ్యాప్తి చెందుతుంది.అగ్గి
తెగులు ఫంగస్ రూపంలో మొత్తం పంటను నషనం చేస్తుంది.ఇది మెదట దక్షిణ ఆమెరికాలో,2009
భ్రెజిల్ లో గొదుమ పంట మూడో వంతు నష్టం కలిగించింది.అప్పటి నుంచి గోదుమ పంట సాగు
తగ్గించి ఇతరాత్రా పంటలపై దృష్టి సారించారు. ఇప్పుడు ఈ తెగులు బంగ్లాదేశ్
ప్రాంతంలో గర్తించడం జరిగింది.తెమ,ఎండ అధికంగా ఉండే సిజన్లో ఎక్కువగా వ్యాప్తి
చెందుతుందని,గోదుమ మొన భాగంలో సొకి మొత్తం గోదుమ పంటను నష్టం కలిగిస్తుందని
శాస్త్రవేత్తలు చెబుతున్నారు.బంగ్లాదేశ్ నుంచి ఉత్తర భారతదేశం ప్రవేశించే ఆవకాశం
ఉందని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ అగ్రికల్చర్ రిసెర్చ్ ఇస్టీట్యూట్ ఇలాంటి
తెగులు ను గమనించి వెంటనే కాల్చివేయాలని రైతులకు సూచించింది. బంగ్లాదేశ్
ప్రభుత్వభూములలో ఈ తెగులు సొకిన పంటను కాల్చివేస్తున్నారు.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి