ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వినుత్నమైన మమ్మీ

courtesy -Nature Magazine

మూడు వేల సంవత్సరాల అతిపూరతకమై, ప్రాచీన ఈజిప్ట్ మమ్మీ పై పవిత్రమైన చిహ్నాలు,మత సంబంద శక్తుల పొందిన ఓ స్త్రీ మమ్మీ భయట పడింది. కొత్తగా లబించిన టాటూస్‌,ఈజిప్ట్ వంశానికి చెందిన  వస్తుల గురించి, తమార పువ్వు పిరుదలపై ,ఆవు టాటు ఆమె భుజంపై, కొతి టాటు మెడ పై ఉన్నట్లు విశదీకరిస్తున్నారు పూరవస్తుశాస్త్రవేత్తలు.సర్వసాదరణంగా అన్ని ఈజిప్ట్ మమ్మీలు ఆటలకు సంబందిన టాటులు,చుక్కలు,లేక గీతలు ఉండటం  కనిపించేవి.అతి ముఖ్యమైన వాటిలో కొత్త టూటు స్థానిక దేవత మూర్తి,దృష్టశక్తులనుంచి కాపాడే దేవత అభివర్ణిస్తున్నారు.
ఏ వైపు నుంచి చూసిన ఆమై కండ్లు మన వైవే చూస్తున్నట్లు కనిపిస్తపాయని బయోఆర్కీయాలజిస్ట్ అన్నీఅస్టీన్‌ స్టాన్‌పొర్డ్ యూనివర్సీటీ,కాపిపొర్నీయా ఈ విషయాలను విశ్లేశించి కనుగొన్నాడని నేచర్‌ మెగాజిన్‌ చెబుతుంది.


http://www.nature.com/news/intricate-animal-and-flower-tattoos-found-on-egyptian-mummy-1.19864

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు