ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మాధురి దిక్షిత్‌…క్విన్‌ ఆప్‌ డ్యాన్స్…




ఎక్‌ ..దో.. తీన్‌… సాంగ్‌ తో పాపులైన మాధురి దిక్షిత్‌ ఎనభై దశకంలో యువకులను ఉర్రుతలుగించింది. ఆమె స్టెప్‌లకు కుర్రాకారు ఊగిపోయేవారు..ఆమె అద్బుతమైన నటి,డాన్సర్.48 సంవత్సరాలు పూర్తి చేసుకొని 49లోకి అడుగిడుతుంది.పద్మశ్రీ  పురశ్కారం, ఆరు ఫిల్మ్పేర్  అవార్డులను తీసుకున్న ఆమె ప్రాస్థనం తెజాబ్‌ (1988) మూవీతో మెదలై…  రామ్‌ లఖన్,పరింధా,దిల్‌ ,సాజన్‌, బేటా, ఖల్‌నాయక్, హమ్ ఆప్‌ కే హై కౌన్‌,రాజా, దిల్ తో పాగల్‌ హై వరకు తన నటనలో వైవిద్యాం చూపుతూ..నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంజైలీలా బస్సాలీ రూపొందించిన చిత్రం డెవ్‌దాస్‌ లో దిక్షిత్ నటన కు మంచి అదరణ లబించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు