ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బాబు జపాన్‌ బృద్దంతో బేటి

ఆంధ్రప్రదేశ్ ఉన్న పెట్టుబడులకు ఆవకశాలపై ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జపాన్‌ బృద్దంతో బేటి అయ్యారు. అనుకూలమైన వాతావరణం, ప్రభుత్వ సహాయ సహకారలు,అనుమతులు ఇత్యాది విషయాలను వారికి వివరించారు. ప్రవేటు,పబ్లిక్‌ భాగస్వామ్యతో కీలకమై రంగాలలో పెట్టుబడులను ఆహ్వానించారు. మాకీ సంస్థ ఆధ్వర్యంలో అమరావతి భవనాల డిజైన్ జరుగనుంది. డిజైన్ చేసిన మీరే నిర్మాణాల బాధ్యత తీసుకోండి అని జపాన్ బృందానికి బాబు సూచించారు. అమరావతిని రెండో టోక్యో నగరంగా అభివృద్ధి చేసేందుకు జపాన్‌ సంస్థలు సహకరించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. జపాన్ కంపెనీలు అమరావతిని రెండో ఇల్లుగా భావించాలని వారికి చెప్పారు. జపాన్‌కు చెందిన సుమారు వెయ్యి సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు