ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఇక సొలార్‌ రైల్లా వాడకం......షూరూ...




ఇండియాన్‌ రైల్వే మరో మైలు రాయిని దాటనుంది. రైల్వే భోగీలపై సొలార్‌ పానెల్ లను అమర్చి,ఆ పానెల్లా ద్వారా విద్యత్‌ సరఫరా అయ్యేటట్లు పనులను చకచక జరిగిపోయేట్లు చర్యలు తీసుకుంటుంది. మే నేల ఆఖరుకు జోథపూర్‌ లో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది రైల్వే శాఖ. ఇది వరకే సొలార్‌ పానేల్లాను మైసూర్‌-చెన్నాయి ట్రెన్‌కు అమర్చి పరిశోదించడం జరిగింది. జోధ్పూర్ రైల్వే వర్క్షాపు ఈ భోగీలు రూపుదిద్దుకుంటున్నాయి.  రానున్నా ఐదేళ్ళలో ఈసొలార్‌ పానేల్లతో వైయ్యి మైగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయలనే దిశగా చర్యలు తీసుకుంటుంది.సోలార్ పానెల్ అమర్చిన ట్రైన్ జోధ్పూర్ మొదట రైల్ వే పట్టాల ఫై ఎక్కనుంది . ప్రస్తుతం డిజేల్ ఇంజిన్తో  నే రైల్ ను నడుపుతారు .. కాని భోగీలలో ఫ్యాన్లు,లైట్ లు సోలార్ పానెల్ సహాయం తో పని చేస్తాయి . దాదాపు సంవత్సరానికి 82 లక్షలు ప్రతి ట్రైన్ ఫై అదా అవుతుందని  ,50,000భోగిలకు 2050 కోట్లు ఇందనం బిల్ సేవ్ అవుతుందని నార్త్ వెస్ట్ జోన్ రైల్వే చెబుతుంది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..