ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఇక సొలార్‌ రైల్లా వాడకం......షూరూ...




ఇండియాన్‌ రైల్వే మరో మైలు రాయిని దాటనుంది. రైల్వే భోగీలపై సొలార్‌ పానెల్ లను అమర్చి,ఆ పానెల్లా ద్వారా విద్యత్‌ సరఫరా అయ్యేటట్లు పనులను చకచక జరిగిపోయేట్లు చర్యలు తీసుకుంటుంది. మే నేల ఆఖరుకు జోథపూర్‌ లో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది రైల్వే శాఖ. ఇది వరకే సొలార్‌ పానేల్లాను మైసూర్‌-చెన్నాయి ట్రెన్‌కు అమర్చి పరిశోదించడం జరిగింది. జోధ్పూర్ రైల్వే వర్క్షాపు ఈ భోగీలు రూపుదిద్దుకుంటున్నాయి.  రానున్నా ఐదేళ్ళలో ఈసొలార్‌ పానేల్లతో వైయ్యి మైగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయలనే దిశగా చర్యలు తీసుకుంటుంది.సోలార్ పానెల్ అమర్చిన ట్రైన్ జోధ్పూర్ మొదట రైల్ వే పట్టాల ఫై ఎక్కనుంది . ప్రస్తుతం డిజేల్ ఇంజిన్తో  నే రైల్ ను నడుపుతారు .. కాని భోగీలలో ఫ్యాన్లు,లైట్ లు సోలార్ పానెల్ సహాయం తో పని చేస్తాయి . దాదాపు సంవత్సరానికి 82 లక్షలు ప్రతి ట్రైన్ ఫై అదా అవుతుందని  ,50,000భోగిలకు 2050 కోట్లు ఇందనం బిల్ సేవ్ అవుతుందని నార్త్ వెస్ట్ జోన్ రైల్వే చెబుతుంది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు