ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పుట్టిన బిడ్డ- ఆధార్‌ కార్డు



బిడ్డ పుట్టిన వెంటనే ఆధార్కార్డు జారీ చేసే కార్యక్రమాన్ని దేశంలో తొలుత హరియాణా రాష్ట్రంలో ప్రారంభించారు. అక్కడ విజయవంతం కావడంతో ఆంధ్రప్రదేశ్లోనూ అమలు చేయాలని భారత విశిష్ఠ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) నిర్ణయించింది. దీన్ని గుంటూరులోని సర్వజనాసుపత్రిలో బుధవారం ప్రారంభించారు. కేంద్రం రూపొందించిన సాఫ్ట్వేర్లో జనన ధ్రువపత్రం తయారుచేయడం కోసం వివరాలు నమోదు చేసే సమయంలోనే తల్లి లేదా తండ్రి ఆధార్సంఖ్య, ఫోన్నెంబరు వివరాలు జతచేస్తారు. వెంటనే బిడ్డకు కూడా 14 అంకెలతో కూడిన నమోదు (న్రోల్మెంట్‌) సంఖ్య వస్తుంది. అదే పసిబిడ్డ శాశ్వత ఆధార్సంఖ్యగా మారుతుంది. పేరు పెట్టాక ఆధార్కార్డులో మార్పు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నట్టుగానే ఐదేళ్ల తర్వాత బిడ్డ బయోమెట్రిక్వివరాలు తీసుకుంటారు. దీనివల్ల వివరాలు తప్పుగా నమోదు కావడానికి వీలుండదు. ప్రభుత్వం నుంచి పొందే అన్ని రకాల ప్రయోజనాలకు కార్డు ఉపయోగపడనుంది. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో జరిగే జననాలకు మాత్రమే సదుపాయాన్ని త్వరలో ప్రైవేటు వైద్యశాలలకు వర్తించనుంది.

ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థుల స్థితిగులను ఆధార్ కార్డుతో మెక్రొసాప్ట్ వారు తయారు ప్రత్యేక ఆప్ తో అను సంధానం చేసి,స్కూలో విద్యార్థి చదువు, ఎప్పుడు స్కూల్‌ మానేసె ఆవకాశముంది, తదితర అంశాలను ఐదు మిలియన్ విద్యార్థులు,పది వేల ప్రభుత్వ పాఠశాలలో పరిశీలించే అవకాశముంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు