ప్రజాస్వామ్యం లో పార్లమెంటు
ముఖ్యమైన పిల్లర్,పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు ,రాజ్యసభ,లోక్సభ కలిపి 800
ఉన్నారు. ఎప్పటికప్పుడు తమ విజఞనం పెంపొందించుకొనుటకు.. పార్లమెంటు లో లైబ్రైరీ
మెదటి నుంచి ఉంది.ప్రతి సంవత్సరం 45 లక్షలు వెచ్చించి పుస్తకాలు కొంటున్నారు అయితే వీటిని ఉపోయోగించే వారె లేరా... మన పార్లమెంటు సభ్యులు తమతమ వాణిజ్య కార్య్క్రమాలో బిజీ ఉండి
లైబ్రైరీ వాడుకొనటలేదు.లైబ్రరీ అవసరం వీరికి లేదా ... చట్టాలు చేయటానికి ఈ లైబ్రరీ ఉపయోగ పడటం లేదా ... 50 మంది పార్లమెంటు సభ్యులు మాత్రమే పుస్తకాలను
ఈ లైబ్రైరీనుంచి తీసుకుంటుంటారని.. ఇందులో ఆరుణ్ జెట్లీ,జైరాం రమేష్,డి.రాజా షివ్
సేనా నేత సంజయ్ రావత్,ఎమ్.జె. అక్బర్ ప్రముఖులుఉన్నారు .
ప్రజాస్వామ్యం లో పార్లమెంటు
ముఖ్యమైన పిల్లర్,పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు ,రాజ్యసభ,లోక్సభ కలిపి 800
ఉన్నారు. ఎప్పటికప్పుడు తమ విజఞనం పెంపొందించుకొనుటకు.. పార్లమెంటు లో లైబ్రైరీ
మెదటి నుంచి ఉంది.ప్రతి సంవత్సరం 45 లక్షలు వెచ్చించి పుస్తకాలు కొంటున్నారు అయితే వీటిని ఉపోయోగించే వారె లేరా... మన పార్లమెంటు సభ్యులు తమతమ వాణిజ్య కార్య్క్రమాలో బిజీ ఉండి
లైబ్రైరీ వాడుకొనటలేదు.లైబ్రరీ అవసరం వీరికి లేదా ... చట్టాలు చేయటానికి ఈ లైబ్రరీ ఉపయోగ పడటం లేదా ... 50 మంది పార్లమెంటు సభ్యులు మాత్రమే పుస్తకాలను
ఈ లైబ్రైరీనుంచి తీసుకుంటుంటారని.. ఇందులో ఆరుణ్ జెట్లీ,జైరాం రమేష్,డి.రాజా షివ్
సేనా నేత సంజయ్ రావత్,ఎమ్.జె. అక్బర్ ప్రముఖులుఉన్నారు .
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి