ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

లైబ్రరీ అవసరం వీరికి లేదా...



ప్రజాస్వామ్యం లో పార్లమెంటు ముఖ్యమైన పిల్లర్‌,పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు ,రాజ్యసభ,లోక్‌సభ కలిపి 800 ఉన్నారు. ఎప్పటికప్పుడు తమ విజఞనం పెంపొందించుకొనుటకు..  పార్లమెంటు లో లైబ్రైరీ మెదటి నుంచి ఉంది.ప్రతి సంవత్సరం  45 లక్షలు వెచ్చించి పుస్తకాలు కొంటున్నారు అయితే వీటిని ఉపోయోగించే వారె లేరా...  మన పార్లమెంటు సభ్యులు తమతమ వాణిజ్య కార్య్క్రమాలో బిజీ ఉండి లైబ్రైరీ వాడుకొనటలేదు.లైబ్రరీ అవసరం వీరికి లేదా ...  చట్టాలు చేయటానికి ఈ లైబ్రరీ  ఉపయోగ పడటం లేదా ...  50 మంది పార్లమెంటు సభ్యులు మాత్రమే పుస్తకాలను ఈ లైబ్రైరీనుంచి తీసుకుంటుంటారని.. ఇందులో ఆరుణ్‌ జెట్లీ,జైరాం రమేష్‌,డి.రాజా షివ్‌ సేనా నేత సంజయ్‌ రావత్‌,ఎమ్‌.జె. అక్బర్‌ ప్రముఖులుఉన్నారు . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు