టెగ్ దిగ్గజం గూగుల్ వినయోగదారుల కోసం గూగుల్ పైనాన్స్ యాప్ ను తయారు చేసింది. ఇది యూజర్లకు షేర్ మార్కెట్ పెట్టుబడులను సులభంగా పర్యవేక్షించకొవటానికి సహాయ పడుతుంది. ఎప్పటికప్పుడు మార్కెట్ సమాచారంతో పాటు ఏఐ ఆధారిత విశ్లేషనలను ఈ యాప్ అందిస్తుంది. దీనిలో వినియోగదారులు తమ పర్సనల్ వాచ్ లిస్ట్ లో తమకు ఆశక్తి ఉన్న కంపెనీ ల వివరాలను ట్రాక్ చేసుకొవచ్చు.కీ మూమోంట్స్ అనే కీలక ఫీచర్ ఈ యాప్ ముఖ్య ఆకర్షణ. ఇది షేర్ ధరల్లో ఆకస్మాత్తుగా చోటుచేసుకొనే మార్పుల కారణాలను ఏఐ విశ్లేషించి సులభంగా అర్థమయ్యే విధంగా వివరిస్తుంది. ఇదే కాకుండా వివిద కంపెనీల మార్రెట్ థోరణులపై లోతైన విశ్లేషన కోసం గూగుల్ ఏఐ రీసెర్చ్ ఆసిస్టెంట్ కూడా యూజర్లు వినియోగించవచ్చు.
బంధుకేర్ క్యాన్సర్ బారిన పడిన రోగులకు ఎంతో భరోసానిస్తుంది. హైదరబాద్ ట్రిపుల్ ఐటీ లాంగ్వేజ్ టెక్నాలిజీస్ రీసెర్చ్ సెంటర్ ఆచార్యులు రూపొందించిన బంధుకేర్ ..ఇప్పుడు క్యాన్సర్ ఏం కాదులే నయమవుతుంది అనే భరోసా కల్పిస్తుంది. ఇది క్యాన్సర్ రోగులకు అవసరవైన సమాచారం అందించే వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చేబుతుంది. ఈ యాప్ వెల్లూరు సీఎంసీ అనుపత్రి యాజమాన్యం సూచనల మేరకు రపొందించామని సెంటర్ ప్రొఫెసర్ దీప్తి మిశ్రా శర్మ తెలుపుతున్నారు.ఇది తెలుగుతో పాటు హిందీ,కన్నడ,ఒరియా,మరాఠీ మలయాళ బాషల్లో సమాధానం ఇచ్చేలా మలిచారని సీఎంసీ అసుపత్రి ప్రొఫెసర్ బాలకృష్ణ వెల్లడించారు