హోలీ పండుగ దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీని అంచనా వేస్తూ ఈ నెల 25 నుంచి మార్చి 18 వకు వివిధ జోన్లలో 12 వందల 44 హోలీ ప్రత్యేక ట్రిప్పులను నడిపేందుకు సిద్దమైంది.
కేరళ స్టోరీ -2 సినిమా పై కేరళ హైకోర్టు స్టే విధించింది.సినిమాలో వివాదాస్పద అంశాలున్నాయని హైకోర్టు తెలిపింది. సెన్సార్ బోర్డు తీరుపై అగ్రహం వ్యక్తం చేసింది. సినిమా సరిగా చూడకుండానే అనుమతి ఇవ్వడం కోర్టు సిరియస్ అయింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటో లను రష్మిక అభిమానులతో పంచుకుంటూ హాయ్ మై లవర్స్.... నా భర్త విజయ్ దేవరకొండ ను మీకుకు పరిచయం చేస్తున్నా అని పొస్ట్ చేసింది. విజయ సంప్రాదయ ప్రకారం ఉదయం , తర్వాత రష్మిక సంప్రాదయం ప్రకారం వివాహం జరిగింది
ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. సోషల్ మీడియా లో ప్రపంచంలోనే అత్యంత ఫాలో వర్లు ఉన్న పొలిటికల్ లీడర్ గా నిలిచారు 2014 లో మోదీ ఇన్ స్టాగ్రామ్ వినియోగించడం ప్రారంభించిన ఆయన 4 కోట్ల 30లక్షల మంది ఫాలో వర్లతో ట్రంప్ రెండో స్థానంలో ఉన్నారు.
బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన కర్నాటక హైకోర్టు రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది
కేరళ పేరు మార్పు సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనకు కేంద్రం ఓకే చెప్పింది. పేరు మార్పుకు అభ్యర్థిస్తూ ఇప్పటికే కేరళ ఆసెంబ్లీ పలుమార్లు తీర్మానాలు చేసింది. ఇక నుంచి కేరళం గా మారిన కేరళ రాష్ట్రం.
మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు వనం వీడి జనంలోకి వచ్చారు.