ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పొట్టను తగ్గుంచుకొవడం సులభం…..

కాబేజ్‌,క్యాలిప్లవర్‌,బిన్స్,బఠానీల వలన పొట్టనిండి ముందుకు వస్తుందని,పొట్టలో ఈ పదార్థాలు కరగటానికి ఎక్కువ సమయం పడుతుందని అందుకే వీటి వాడకం తగ్గించడం మంచిదని దీనిపై పరిశోదన జరిపిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫైబర్‌ ఎక్కువున్నా పదార్థలను సేకరించటం వలన మన జీర్ణవ్యవస్థపై భారం తక్కువ ఉంటుందని చెబుతున్నారు.పొట్ట ఉబ్బటం తగ్గటానికి ఎక్కువ మోతాదులో నీటిని,జింజర్‌ పిప్పర్‌మెంటు ను తీసుకొవాలని సిట్రాస్‌ ఉన్న పండ్లు,పైనాపిల్‌ ,పైబర్ మరియు నీటితో తయారైన వాటిని తీసుకుంటే స్లీమ్‌ గా ఉండటానికి సహకరిస్తాయి. పొట్టేలు మాంసం,చేపలు,ప్రోటీన్స్ తో ఉన్నందున జీర్ణవ్యవస్థకు ఉపకరిస్తాయని చెబుతున్నారు. పాకేజ్డ్ ఆహరపదార్థాలను వాడకుండా ఉంటే మంచిది.కృత్రిమ తీపు పదార్తలు  బదులు సహజంగా లబించే తేనే ని కలుపుకొని కాపీ,టీ తీసుకుంటే మంచిది. కార్బోహైట్రెట్ పానీయలను మానేస్తే మరి మంచిది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు