ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కృష్ణపుష్కారాలు



ఈ ఏడాది అగస్ట్లో  కృష్ణపుష్కారాలను పై చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించాడు. ప్రతి 12 సంవత్సరాలకోక సారి వచ్చే కృష్ణపుష్కారాలు ఈ సంవత్సరం అగస్ట్ 12న మెదలై 23 తో ముగుస్తాయి. 2004 సంవత్సరంలో కృష్ణపుష్కారాలను జరుపుకున్నారు. ఈ సంప్రాదయం ప్రాచీన కాలం నుంచి వస్తుంది.కృష్ణపుష్కారాల కోసం విజయవాడలో దుర్గా ఘాట్,పుష్కారఘాట్‌,పద్మవతి ఘాట్‌,మిల్టా బజార్‌ సితరామ్‌ ఘాట్‌,పున్నమీ ఘాట్‌ షివ ఘాట్‌ లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

కృష్ణపుష్కారాల కొరకు వచ్చే భక్తులకు సరైన ఏర్పాట్లు చేయాలని, జనాలకు ఏలాంటి ఇబ్బందుకలగకుండా పుష్కర స్నానాలు ముగుంచకొనటట్లు,జనాలను నియంత్రించుకుంటు ప్రజలకు సులభ తరంగా ముగిసేటట్లు ప్రణాళిక రూపొందించుకొవాలని,పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు