శివ
షూటింగు లో ఇద్దరి మద్య కేమిస్ట్రి మెదలై పెళ్లి దాకా వెళ్లింది. 1992 జూన్ నేలలో వీరి
వివాహం జరిగింది. అమల
అక్కినేని నాగార్జున భాగస్వామ్య జీవతముకు 30ఏళ్లు నిండాయి. ఈ సందర్బంగా గ్రీకువీరుడు
నాగార్జున అమలతో కలిసి దిగిన పోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నాగార్జున విక్రం చిత్రం తో సినిమా జీవితం
ప్రారంభమైంది. అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన మెదటి చిత్రం కలెక్టరు గారి
అబ్బాయి.నాగార్జున సినీ జీవితంలో గీతాంజలి,శివ,అఖరిపోరాటం, నిన్నేపెళ్ళాడుతా భారీ
విజయాన్ని ఇచ్చాయి.అన్నమయ్య, రామదాసు, షిర్డిసాయి లో పాత్రలను సవాలుగా స్వీకరించి విజయం సాధించాడు.జాతీయ
అవార్డులు,నంది అవార్డులు ,ప్రత్యేక జ్యురీ పురస్కారాలు వచ్చాయి. ముఖ్యంగా తన
పిగన్ ను మెదటి నుంచి అలాగే మెయింటెన్ చేస్తూ అమ్మాయి లకు గ్రీకు
వీరుడు,మన్మధుడయ్యాడు.హిందీలో ఖుదా గవా,అంగారే చిత్రాలలో నటించాడు.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి