ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హైదరాబాద్‌ లో ఆపిల్‌



తెలంగాణా  చీఫ్ మినిస్టర్ సమక్షం లో,తిమోతి డోనాల్డ్ టిం కుక్ ఆపిల్ మొబైల్ సి . ఇ . ఓ,హైదరాబాద్ లో  డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంబించారు . ఆపిల్‌ కంపెనీ హైదరాబాద్‌ వైపు మోగ్గుచూపటం తో హైదరాబాద్‌ లో 4500 మందికి ఉఫాది లబించే ఆవకాశముంది.  హైదరాబాద్లో ప్రస్తుతం 3.7 లక్షల మంది ఐటి కంపెనీలలో పనిచేస్తున్నారు. సుమారు 66 కోట్ల టర్ణోవర్‌ జరుగుతున్నట్లు అంచనా..తెలంగాణా ప్రభుత్వం ఐటి లో పెట్టుబడులు రాబట్టటానికి పూర్వవైభవం కొనసాగించటానికి ప్రయత్నిస్తుంది.గత సంవత్సరం గూగుల్‌ సంస్థ ఏడు ఎకరాలలో స్థలంలో తన కాంపాస్‌ ఏర్పాటు చేయటానికి ఎంఒయు కుదుర్చకున్న విషయం తెలిసిందే...
ఆపిల్ సిఇఒ టిమ్ కుక్ మాట్లాడుతూ భారతదేశం, ఇక్కడి ప్రజల ఆతిథ్యం తనకెంతో నచ్చాయని, అలాగే తెలంగాణ ప్రభుత్వం ఆపిల్ సంస్థకు అందిస్తున్న సహాయ సహకారాలు, సహకరించిన విధానం తనకు చాలా సంతృప్తినిచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సహకారం ఈ దేశ సంస్కృతిని ప్రతిభింభిస్తుందని అన్నారు. ఆతిథులకు సహకారం అందించడంలో భారతదేశం తమ దేశం కన్నా ముందు నిలుస్తుందని కొనియాడారు. ప్రపంచ ఐటి రంగ దిగ్గజాలయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, ఆమెజాన్ వంటి సంస్థలు తమ కార్యలయాలను హైదరాబాద్ లో స్థాపించుకున్నాయని, వాటికి ఆపిల్ సంస్థ తోడవడం తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింపజేసిందని అన్నారు. ప్రపంచ దిగ్గజం ఆపిల్ సిఇఒ టిమ్ కుక్ రాక ద్వారా నూతన తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి దిశ నిరూపితమయిందని సిఎం అన్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.