ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజ్య సభ-ఎన్నికల షెడ్యూల్


ఎన్నికల కమిషన్ ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. 57 రాజ్య సభ సీట్లుకు గాను ఆ నేల 24 తేదీన  నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. నామినేషన్ల తుది గడువు 31గా, జూన్ 11 తేదీన పొలింగ్ జరుగుతుందని నిర్ణయించింది.టెన్యూర్ ముగియనున్న వారు సురేష్ ప్రభు,వెంకయ్యనాయుడు,నిర్మలసితారామన్,ముక్తర్ అబ్బాస్ నఖ్వీ, కాంగ్రెస్ నుంచి అస్కార్ పెన్నండెజ్, అంబియా సొని,జెడియూ నుంచి షరద్ యాదవ్, బిఎస్పీ సతీష్ చంద్ర మిశ్రా, టిడిపి వై ఎస్ చౌధరీ,ఎన్.సీ.పీ ప్రఫూల్ పటేల్,శివ్ సేన నేత సంజేయ్ రాట్  ప్రముఖులు. వీరదరి పదవి కాలం ఇక రెండు నెలలో ముగియనుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు