ఎన్నికల కమిషన్ ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. 57 రాజ్య సభ సీట్లుకు గాను ఆ నేల 24 తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. నామినేషన్ల తుది గడువు 31గా, జూన్ 11 తేదీన పొలింగ్ జరుగుతుందని నిర్ణయించింది.టెన్యూర్ ముగియనున్న వారు సురేష్ ప్రభు,వెంకయ్యనాయుడు,నిర్మలసితారామన్,ముక్తర్ అబ్బాస్ నఖ్వీ, కాంగ్రెస్ నుంచి అస్కార్ పెన్నండెజ్, అంబియా సొని,జెడియూ నుంచి షరద్ యాదవ్, బిఎస్పీ సతీష్ చంద్ర మిశ్రా, టిడిపి వై ఎస్ చౌధరీ,ఎన్.సీ.పీ ప్రఫూల్ పటేల్,శివ్ సేన నేత సంజేయ్ రాట్ ప్రముఖులు. వీరదరి పదవి కాలం ఇక రెండు నెలలో ముగియనుంది.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి