విశాలమైన ప్రదేశం ,రెండువేల
ఎడువందల గదులు,20 రెస్టారెంటులు,23స్వీమ్మింగ్పూల్స్, పార్క ఆరువేల మంది
ప్రయాణికులు,2100 మంది సిబ్బంది....ఇదేంటి అనుకుంటున్నారా... ఇది ఒక పెద్ద నౌక..హర్మోనియం
ఆప్ ది సి...ఒక నగరమై సముద్రంపై ప్రయానం చేసినట్లుంటుంది. ఈ నౌక బరువు దాదాపు 2,37,00
టన్నులు,ఖరీదు ఒక బిలియన్ డాలర్లు..విశాలవంతమైన నౌక పొడవు 1,188 అడుగులు. ఇందులో
అన్ని రకాల వసతులు,అత్యాంత ఆధునిక స్పోర్ట్సజోన్,ఫిట్నెస్ సెంటర్ స్పా.. సదుపాయలతో
విలాసవంతంగా ఉంటుంది ఈ నౌక నిర్మాణం ప్రాన్స్లో
జరిగింది. అదివారం ఇంగ్లాండు ప్రయానమైంది.ఓ నగరం కదిలింది.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి