ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మ్యరేజ్‌ భొజనం కాస్తా.. లంచ్‌గా మారిపొయిది



న్యూయార్క్‌ వాసి యూరుసన్‌ ,పెళ్లికి సిద్దమైంది,పెళ్ళికూతురుగా ముస్తాబైంది,హాల్‌ బుక్‌ చేసింది,బందువులను ఆహ్వనించింది, అందరు బంధువులు వచ్చేసారు....పెళ్లి ముహూత్తపు గడియలు దగ్గరపడ్డాయి......కానీ తాను అనుకున్నట్లు జరుగుతాయలని కలలకంది.  కాసేపట్లో పెళ్లి... కానీ తాను కుదుచ్చుకున్నమ్యారేజ్‌ కంట్రాక్ట్ పై  కాబోయే భర్త తో గొడవ పడి వివాహం రద్దు చేసుంది .అప్పటికే పంక్షన్‌ హాలుకు,కేటరింగ్‌ కు 4,80,000($8000) ఖర్చుచేసింది.పెళ్ళి కాస్త రద్దుకావటంతో పెళ్ళి భోజనం,లంచ్‌గా మారిపోయింది.ఈ రోజు మదర్స్ డే కావడంతో  అందరిని ఆహ్వనించి లంచ్‌ ఏర్పాటు చేసింది. తనకు అనుకూలంగా లేని వారితో తెగతెప్పులు చేసుకొవటం మంచిదే నని ...అందరితొ కలిసి భోంచేసింది ఈ అమ్మడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు