న్యూయార్క్ వాసి యూరుసన్
,పెళ్లికి సిద్దమైంది,పెళ్ళికూతురుగా ముస్తాబైంది,హాల్ బుక్ చేసింది,బందువులను
ఆహ్వనించింది, అందరు బంధువులు వచ్చేసారు....పెళ్లి ముహూత్తపు గడియలు
దగ్గరపడ్డాయి......కానీ తాను అనుకున్నట్లు జరుగుతాయలని కలలకంది. కాసేపట్లో పెళ్లి... కానీ తాను కుదుచ్చుకున్నమ్యారేజ్
కంట్రాక్ట్ పై కాబోయే భర్త తో గొడవ పడి
వివాహం రద్దు చేసుంది .అప్పటికే పంక్షన్ హాలుకు,కేటరింగ్ కు 4,80,000($8000)
ఖర్చుచేసింది.పెళ్ళి కాస్త రద్దుకావటంతో పెళ్ళి భోజనం,లంచ్గా మారిపోయింది.ఈ రోజు
మదర్స్ డే కావడంతో అందరిని ఆహ్వనించి లంచ్
ఏర్పాటు చేసింది. తనకు అనుకూలంగా లేని వారితో తెగతెప్పులు చేసుకొవటం మంచిదే నని
...అందరితొ కలిసి భోంచేసింది ఈ అమ్మడు
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి