స్పానిష్ కంపెనీ ట్యాంగో స్పీడ్ ట్రెన్... డిల్లీ ముంబాయి పట్టాలపై ట్రైయల్ రన్ వైపు పరుగుతీయటానికి
రైల్వే శాఖ పరీక్షిస్తుంది. ఇది 160 నుంచి 200 కి.మీ ల వేగంతో ప్రయాణం చేస్తుంది.
ఈ స్పీడ్ ట్రైన్ చాటా తెలికగా ఉండి, తక్కువ ఇంధనం తో స్పీడ్గా నడిపే ఆవకాశముందని,ప్రస్తుత వస్తున్న విద్యుత్ బిల్ పై 30 ఆదా ఆవుతుందని స్పానిష్
ట్రైన్ తయారీ కంపెనీ చెబుతుంది.ముంబాయి నుంచి డిల్లీ కి 17 గంటల సమయం పడుతుంది..
కానీ స్పీడ్ ట్రైన్తో 12 గంటలోపే చేరకొవచ్చని తెలుస్తుంది.ఇటాంటి ట్రైన్
ఆసియా,ఆమెరికా లోని చాలా ప్రదేశాలలో విజయవంతంగా నడుపుతున్నారు.
స్పానిష్ కంపెనీ ట్యాంగో స్పీడ్ ట్రెన్... డిల్లీ ముంబాయి పట్టాలపై ట్రైయల్ రన్ వైపు పరుగుతీయటానికి
రైల్వే శాఖ పరీక్షిస్తుంది. ఇది 160 నుంచి 200 కి.మీ ల వేగంతో ప్రయాణం చేస్తుంది.
ఈ స్పీడ్ ట్రైన్ చాటా తెలికగా ఉండి, తక్కువ ఇంధనం తో స్పీడ్గా నడిపే ఆవకాశముందని,ప్రస్తుత వస్తున్న విద్యుత్ బిల్ పై 30 ఆదా ఆవుతుందని స్పానిష్
ట్రైన్ తయారీ కంపెనీ చెబుతుంది.ముంబాయి నుంచి డిల్లీ కి 17 గంటల సమయం పడుతుంది..
కానీ స్పీడ్ ట్రైన్తో 12 గంటలోపే చేరకొవచ్చని తెలుస్తుంది.ఇటాంటి ట్రైన్
ఆసియా,ఆమెరికా లోని చాలా ప్రదేశాలలో విజయవంతంగా నడుపుతున్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి