ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

డీజిల్ కార్ల అమ్మకాలపై నిషేధం ….





ఎక్కువ  వాహన కాలుష్యమున్న 11 నగరాలలో డీజిల్‌ కార్ల అమ్మకాలపై నిషేధం విధించాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు  నివేదికలు చెబుతున్నాయి.ఇప్పటికే డిజీల్‌ కార్లపై డీల్లీలో నిషేధం కొససాగుతుంది.మిగతా నగరాలైన ముంబయి.కొల్‌కొత్తా,బెంగళూరు, చెన్నై,హైదరాబాద్‌ లలో అమ్మకాలలో నిషేధం పడే అవకాశముందని చెబుతున్నాయి.ఇప్పటికే కేరళ లో డీజిల్‌ వాహనాల రిజిస్ర్టేషన్లను నిలుపదల చేయాలని ఆ రాష్ర్టప్రభుత్వాన్ని ఎన్‌జీటి కొరింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు