ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రిషి కపూర్ న్యూస్ రూం లో కి


రిషి కపూర్ కొత్త అంశాన్ని లేవదేసారు .  మన దేశం లోఎక్కువ ప్రదేశాలు రాజీవ్ గాంధీ లేక ఇందిరా గాంధీ ,కమల నెహ్రు ,మోతిలాల్ నెహ్రు పేరు తో ఉన్నాయని ,ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ,రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ ,కమల నెహ్రు పార్క్ ,ఇలా గవర్నమెంట్ ఆస్తుల పేర్లు వారి పేరుతో ఉన్నాయని , ,స్వతంత్ర ఉద్యమం లో పాల్గొనిన వ్యక్తుల పేర్లు ,భగత్ సింగ్,అంబేద్కర్ పేర్ల తో ఎందుకు లేవని ప్రశ్నిస్తున్నారు . వివిధ రంగాలలో ప్రవిన్యులైన ,దేశ్ కీర్తిని నలువైపుల వ్యాప్తి చేసిన వారి పేర్లు పెట్టాలని సూచించారు .నాకు ఈ కామెంట్స్ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని చెప్పారు .కేవలం ఢిల్లీ లో నే 64 ప్రదేశాలకు వారి పేర్లు ఉన్నాయని తన ట్విట్టర్ ఎకౌంటు లో వెల్లడించాడు . సినిమా రంగం లో రాజ్ కపూర్  చేసిన కృషిని గుర్తించి అయన పేరు తో ఏ ప్రదేశము లేదని వ్యక్త పరిచారు .


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు