ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఇక నుంచి ఫ్రీ క్రూడ్ ఆయిల్ కు నో


ఇరాన్ తో  2013 లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పటి వరకు క్రూడ్ ఆయిల్ ను ఇండియా చమురు సంస్థలలైన  మంగళూరు రేఫినేరీస్ ,ఎస్సార్ ఆయిల్ కు  ఉచితంగా సరఫరా చేసింది .ఏప్రిల్ 2016 నుంచి ఉచితంగా సప్లై చేయడం కు నిరాకరించింది . ఈ అంశాన్నిచమురు శాఖ  మంత్రి రాజ్య సభ లో ఓ ప్రశ్న కు సమాధానమిస్తూ చెప్పారు . ఇప్పటి వరకు దిగుమతి చేసుకున్న చమురుకు 45 శాతం  ఇండియన్ రుపీస్ లో చెల్లించడం జరిగింది . కాని భాకాయ ఉన్న మిగిలిన రుసుము ను యూరో లో చెల్లించవలసినధిగా చమురు సంస్థలకు విజ్ఞప్తి చేసిది .





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు