ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

డెత్‌ పెనాల్టీ:ఉరి శిక్ష పడిన లో ఎక్కువ మంది మొదటి సారి నేరం చేసిన వారే ...


మెదటి సారి నేరం చేసి ఉరిశిక్ష ఖరారైవారు ఎక్కువ మందిఉన్నారని డెత్‌ పెనాల్టీ రిపొర్ట్  చెబుతుంది. వీరలో ఎక్కువ శాతం పెదలు,నిరక్ష్యరాశులు ఉన్నారని, 60శాతం మంది ఖైదీలు 10వ తరగతి కూడా పాస్‌ కానివారని,మెత్తం 385మంది ఉరి శిక్ష ఖరారైన వారిలో 241 మంది మొదటి సారి నేరం చేసివారని పెర్కొంది.ఇందులో నాలుగోవంతు భాగం వెనుకబడిన తరగతులకు  మరియు మైనాటీ లకు సంబందించినవారని.కోర్టుల శిక్షా ఖారారుకు ఐదేళ్ల సమయం పడుతుందని, 127 మంది ఖైదీలకు ఐదు కంటే ఎక్కువ సమయం పడిందని నివేధిక వెళ్లడించింది.ఊరి శిక్ష పడిన వారిలో హత్య చేసిన వారు, తరువాత రేప్‌ హత్యచేసినవారని, తన కేసును వాధించటానికి ప్రవైటు లాయర్లను పెట్టుకొన్న 60 శాతం మంది కోర్టు ఆర్థికంగా కుంగదీసిందని పెర్కొంది. కోర్టులు రేప్‌ మరియు హత్యకేసులకు త్వరితగతిలో తీర్పు ఇస్తున్నాయని నేషనల్ నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీ  పరిశొదన నివేధిక వెల్లడించింది.


 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు