ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ పది వేల పోస్ట్స్ భర్తీ



ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్  పది వేల పోస్ట్స్ల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతులను ఇచ్చింది ,. ఇందులో 4009 జాబ్స్ఎపి పిఎస్ సి క్రింద మిగతా 5991 జాబ్స్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ క్రింద భర్తీ  చేస్తారు . గ్రూప్ 1 , గ్రూప్ 2 ,గ్రూప్ 3,గెజిటెడ్  నాన్ గెజిటెడ్ ,టెక్నికల్ విభాగాల లో ఉన్నాయి .

గ్రూప్  I – 94 posts, గ్రూప్II – 750 ( 250 Deputy Tehsildar posts), గ్రూప్ III – 1,000 posts, హోం  – 9, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ – 422, టెక్నికల్ సర్వీసెస్  – 1,000,  మరియు  ఇతర  - 734.

గ్రూప్‌- I క్రింద 13  మునిసిపాల్‌ కమిషనర్‌,, 10 అసిస్టెంట్‌ ప్రొహిబిషన్‌ ఆండ్‌ ఎక్సైస్‌ సూపరింటెండెంట్‌, 13-కమర్షియల్‌ టాక్స్ ఆఫీసర్స్, 24  డిప్యూటీ సూరింటెండెంట్‌ ఆప్‌ పోలీస్‌  ఉన్నాయి.
గ్రూప్‌- II, లో  250 డిప్యూటీతసీర్థారు, 113 ఆసిస్టెంట్‌ సెక్షన్‌ ఆపీసర్స్, 180 సినియర్‌ అకౌంటెంటు ఖాళీలు ఉన్నాయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..