ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఇంటింటా ఇంటర్నెట్‌ సేవలు



ఇక నుంచి ప్రతి ఇంటికి చౌక ఇంటర్నెంటు మరియు టెలిపోన్‌ సేవలు అందుతాయి. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం టెలికాం లైసెన్స్ ను పొందిన మెదటి రాష్ట్రం. టెలికాం శాఖ నుంచి అనుమతులు లబించుటం ద్వారా  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఐపీటివీ-ఇంటర్నెంట్‌ ప్రోటొకాల్‌ టెలివిజన్‌ ను ప్రారంభించుకొవచ్చు. దీని ద్వారా ఉచిత టెలిఫోన్‌ సేవలను  (స్కైపీ,విడియో కాల్‌)అందిచనున్నట్లు ఏపీ స్టెట్‌ పైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ ఎక్స్యూటివవ్‌ డైరెక్టర్‌ హరికృష్ణ వెల్లడించారు.టెండర్ల ద్వారా ట్రిపుల్‌ ఐపి బాక్స్ లను అమర్చి ఇంటింటికి భ్రాఢ్‌బ్యాండ్‌ కనెక్టివిటి ఇచ్చే ఆవకాశముందని తెలుస్తుంది. దీని స్పీడ్‌ 10 ఎంబీపిఎస్‌ నుంచి 1జిబి వరకు ఆవసరాల మేరకు పేమెంట్‌ పద్దతిలో,కనీస చార్జీ రూ 149 ఉండే విదంగా,డిజిటల్‌ చానల్స్,ఇంటర్నెట్‌ వైపై నెట్‌ టెలిఫోనీ సౌకర్యాలు కల్పించే ఆవకాశముందని తెలుస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు