ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అంతర్జాతీయ యోగా దినోత్సవం- క్రొత్త తపాళా



మన శరీరవ్యవస్థ సమర్ధంగా పని  చేయటానికి, మనిషి జీవనానికి ఆధారం ప్రాణవాయువు  అదే ఆక్సిజన్. మనం ఎంత ఎక్కువగా తీసుకోగలిగితే అంత మేలు చేస్తుంది. మనం సాదారణంగా 500 మి.లీ. గాలిని మాత్రమే తీసుకోగలుగుతున్నాము , కానీ మన ఊపిరితిత్తులకు రెండున్నరలీటర్ల గాలిని తీసుకోగలిగే అవకాశం తో శ్వాస క్రియ ద్వారా పీల్చే గాలి పరిమాణం పెరిగితే మన జీవకణాలకు ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. జీవకణాలు శక్తివంతమవుతాయి, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా క్రొత్త తపాళా బిళ్ళలను ప్రధాని మోదీ విడుదల చేసారు. ఈ బిళ్ళలపై సూర్య నమస్కార్ ఆసనాలు ముద్రించబడ్డాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు