ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నగ్నంగా భూజించేందుకు ఆవకాశం కల్పిస్తున్న రెస్టారెంట్‌….



వివిద రకాల రెస్టారెంట్‌లు  ..థీమ్డ్ ,కలర్‌పుల్‌, రకరాల వంటకాల తో ప్రత్యేకమైన రెస్టారెంట్‌ల ను గురించి  మనం వినే ఉంటాం కానీ… లండన్‌ లోని ఒక రెస్టారెంట్‌ మాత్రం భిన్నంగా రూపుదిద్దుకొంది… అదేం కొత్త వింత వంటకాల రెస్టారెంట్‌ మాత్రం కాదు. ఇందులో ప్రవేశించే వ్యక్తులకు నూతన డ్రస్ కోడ్‌ను పెట్టారు . డ్రస్‌ లేకుండా మొత్తం నగ్నంగా ఉండడమే ఈ డ్రస్ కోడ్‌… ఈ రెస్టారెంట్‌ పేరు భనియాడ్‌.. దీనిలొ ప్రకృతి సిద్దంగా ,స్వేచ్చగా వ్యవహరించటానికి ఎటాంటి ఇబ్యందుల లేకుండా నగ్నంగా  ,ఎలాంటి విద్యుత్‌ ,గ్యాస్‌ లేకుండా మట్టితో తయారు చేసిన ప్టేట్‌లలో వడ్డిస్తారు. ఇందులో ప్రవేశించే వ్యక్తులు తప్పకుండా తమ మోబైల్‌ పోన్లను స్వీచ్చాప్‌ చేయాలి. ఇందులో ప్రవేశించిన వ్యక్తులకు  నేరుగా ప్రేవేటు రూం తో పాటు ఒక పొడుగాటి గౌన్‌ ఇస్తారు.వచ్చిన వ్యక్తుల ఇష్టానూసారంగా గౌవన్‌ వెసుకొవచ్చు లేక మొత్తం దుస్తులు తీసి వేసి స్వేచ్చగా వ్యవహరించవచ్చు.క్యాండిల్ లైట్‌లలో,చెక్కతో తయారు చేసిన కూర్చీలలో ఎలాంటి కృత్రిమ రసాయినాలు వాడకుండా,కల్తీలేని స్వచ్చమైన ప్రకృతి కి అనుగూనంగా తయారు చేసిన వంటకాలను  భూజించే ఆవకాశం కల్పిస్తున్నారు. సృజనాత్మకంగా,సాదారణంగా కాకుండా కొంచం కొత్త పద్దతిలో విభిన్నరీతి లో స్త్రీ పురుషలనే భేదం లేకుండా స్వేచ్చగా ఉండే ఆవకాశం కల్పించటానికి ప్రయత్నం చేశామని నిర్వహకులు అంటున్నారు .
ఇందులో మరో సెక్షన్  దుస్తులు వేసుకొని భూజించే సెక్షన్ ఇక్కడ వంటకాలను అదేవిదంగా వడ్డిస్తారు కానీ దుస్తులలో ఉండే వెసులుబాటు ఉంటుంది. ఈ నేల జూన్‌ 11న ప్రారంబించారు. ఇప్పటి వరకు 44 వేల మంది ఈ రెస్టారెంట్‌‌ల ోభోంచేసేందుకు వెయిటింగ్‌ లిస్ట్లో ఉన్నారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..