ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నగ్నంగా భూజించేందుకు ఆవకాశం కల్పిస్తున్న రెస్టారెంట్‌….



వివిద రకాల రెస్టారెంట్‌లు  ..థీమ్డ్ ,కలర్‌పుల్‌, రకరాల వంటకాల తో ప్రత్యేకమైన రెస్టారెంట్‌ల ను గురించి  మనం వినే ఉంటాం కానీ… లండన్‌ లోని ఒక రెస్టారెంట్‌ మాత్రం భిన్నంగా రూపుదిద్దుకొంది… అదేం కొత్త వింత వంటకాల రెస్టారెంట్‌ మాత్రం కాదు. ఇందులో ప్రవేశించే వ్యక్తులకు నూతన డ్రస్ కోడ్‌ను పెట్టారు . డ్రస్‌ లేకుండా మొత్తం నగ్నంగా ఉండడమే ఈ డ్రస్ కోడ్‌… ఈ రెస్టారెంట్‌ పేరు భనియాడ్‌.. దీనిలొ ప్రకృతి సిద్దంగా ,స్వేచ్చగా వ్యవహరించటానికి ఎటాంటి ఇబ్యందుల లేకుండా నగ్నంగా  ,ఎలాంటి విద్యుత్‌ ,గ్యాస్‌ లేకుండా మట్టితో తయారు చేసిన ప్టేట్‌లలో వడ్డిస్తారు. ఇందులో ప్రవేశించే వ్యక్తులు తప్పకుండా తమ మోబైల్‌ పోన్లను స్వీచ్చాప్‌ చేయాలి. ఇందులో ప్రవేశించిన వ్యక్తులకు  నేరుగా ప్రేవేటు రూం తో పాటు ఒక పొడుగాటి గౌన్‌ ఇస్తారు.వచ్చిన వ్యక్తుల ఇష్టానూసారంగా గౌవన్‌ వెసుకొవచ్చు లేక మొత్తం దుస్తులు తీసి వేసి స్వేచ్చగా వ్యవహరించవచ్చు.క్యాండిల్ లైట్‌లలో,చెక్కతో తయారు చేసిన కూర్చీలలో ఎలాంటి కృత్రిమ రసాయినాలు వాడకుండా,కల్తీలేని స్వచ్చమైన ప్రకృతి కి అనుగూనంగా తయారు చేసిన వంటకాలను  భూజించే ఆవకాశం కల్పిస్తున్నారు. సృజనాత్మకంగా,సాదారణంగా కాకుండా కొంచం కొత్త పద్దతిలో విభిన్నరీతి లో స్త్రీ పురుషలనే భేదం లేకుండా స్వేచ్చగా ఉండే ఆవకాశం కల్పించటానికి ప్రయత్నం చేశామని నిర్వహకులు అంటున్నారు .
ఇందులో మరో సెక్షన్  దుస్తులు వేసుకొని భూజించే సెక్షన్ ఇక్కడ వంటకాలను అదేవిదంగా వడ్డిస్తారు కానీ దుస్తులలో ఉండే వెసులుబాటు ఉంటుంది. ఈ నేల జూన్‌ 11న ప్రారంబించారు. ఇప్పటి వరకు 44 వేల మంది ఈ రెస్టారెంట్‌‌ల ోభోంచేసేందుకు వెయిటింగ్‌ లిస్ట్లో ఉన్నారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు