ప్రపంచంలో నే
అతిపెద్ద తీర ప్రాంతం మన భారత భూభాగం చుట్టూ ఉంది. ఇది 7 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ తీర ప్రాంతాన్ని
కాపాలకాయడం కష్టతరమైన పని. మన దేశ సైనికులు,నావిక దళం తీర ప్రాంతాన్ని కాపాల కాస్తుంది.
సముద్రతీరం అనేక ప్రాంతాలను,రాష్ట్రాలను మరియు
అత్యంత వర్తక వాణిజ్యానికి బిజీగా ఉండే సముద్ర దారులను కలుపుతూ ఉంది. సముద్రతీర ప్రాంతంలో
తొమ్మది రాష్ట్రాలు ,నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. గుజరాత్ 1,214 కి.మి,పశ్చిమ
బెంగాల్ 157 కి.మి,డామన్ డైయు 42కి.మి,మహారాష్ట్ర 652 కి.మి,గోవా101కి.మి,కర్ణాటక
208కి.మి.లక్ష్యద్వీప్ 132,కెరళా 569,తమిళనాడు 906,పుదిచ్చేరీ 47, అండమాన్ నికొభార్
దీవులు1,962 కి.మీ,ఆంధ్రప్రదేశ్ 973కి.మీ,ఓడిసా 476 కి.మీ విస్తీర్ణంలో వాప్తిచెంది
ఉంది.ఈ తీర ప్రాంతాన్ని పహారకాయటానికి మెరీన్ పోలీసు 12 నాటికల్ మైల్స్,ఇండియాన్
కోస్ట్గార్డ్ 12-200 నాటికల్ మైల్స్,ఇండియన్ నేవీ 200 నాటికల్ మైల్స్రు కు ఎప్పుడు
అప్రమత్తంగా ఉంటారు.సమారు 350 చిన్న నౌకలు గుజరాత్ మరియు ఆఫ్రికా ,గల్ప్ దేశాల మద్య
వర్తక వాణిజ్యం కొనసాగిస్తున్నాయి.గజరాత్ నుంచి యునైటెడ్ ఆరబ్ యమిరైట్స్క 2వేల కిలోమీటర్ల
దూరం ఉంటుంది.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి