ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అతిపెద్ద తీర ప్రాంతం

ప్రపంచంలో నే అతిపెద్ద తీర ప్రాంతం మన భారత భూభాగం చుట్టూ ఉంది. ఇది  7 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ తీర ప్రాంతాన్ని కాపాలకాయడం కష్టతరమైన పని. మన దేశ సైనికులు,నావిక దళం తీర ప్రాంతాన్ని కాపాల కాస్తుంది. సముద్రతీరం అనేక ప్రాంతాలను,రాష్ట్రాలను  మరియు అత్యంత వర్తక వాణిజ్యానికి బిజీగా ఉండే సముద్ర దారులను కలుపుతూ ఉంది. సముద్రతీర ప్రాంతంలో తొమ్మది రాష్ట్రాలు ,నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. గుజరాత్‌ 1,214 కి.మి,పశ్చిమ బెంగాల్‌ 157 కి.మి,డామన్‌ డైయు 42కి.మి,మహారాష్ట్ర 652 కి.మి,గోవా101కి.మి,కర్ణాటక 208కి.మి.లక్ష్యద్వీప్‌ 132,కెరళా 569,తమిళనాడు 906,పుదిచ్చేరీ 47, అండమాన్‌ నికొభార్‌ దీవులు1,962 కి.మీ,ఆంధ్రప్రదేశ్ 973కి.మీ,ఓడిసా 476 కి.మీ విస్తీర్ణంలో వాప్తిచెంది ఉంది.ఈ తీర ప్రాంతాన్ని పహారకాయటానికి మెరీన్‌ పోలీసు 12 నాటికల్‌ మైల్స్,ఇండియాన్‌ కోస్ట్‌గార్డ్‌ 12-200 నాటికల్‌ మైల్స్,ఇండియన్‌ నేవీ 200 నాటికల్‌ మైల్స్రు కు ఎప్పుడు అప్రమత్తంగా ఉంటారు.సమారు 350 చిన్న నౌకలు గుజరాత్‌ మరియు ఆఫ్రికా ,గల్ప్ దేశాల మద్య వర్తక వాణిజ్యం కొనసాగిస్తున్నాయి.గజరాత్ నుంచి యునైటెడ్‌ ఆరబ్‌ యమిరైట్స్క 2వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.