ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆందోళన తగ్గించే ఆహారం



ఆందోళన కలిగించే లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకోవటం మంచిది. కాని కొన్ని రకాల ఆహారం తీసకొవటం వలన ఆందోళనను తగ్గించే ఆవకాశముంది. ఆహారంతో ఆందోళన ఏలా అంటారా..  ,దీనికి సమతుల్యమైన ఆహారంతో కళ్లెం  కట్టడి చేయోచ్చు తగినంత నీరు తాగటం, కెఫీన్‌, మద్యం మానస్తే మంచిది..మన శరీరంలో త్వరగా జీర్ణమయ్యే పిండి పదార్థాల కంటే కొచ్చం సంక్లిష్ట పిండి పదార్థాలు నెమ్మదిగా జీర్ణమవుతూ.. రక్తంలో గ్లూకోజు స్థిరంగా ఉండటానికి తోడ్పడతాయి. మానసిక ప్రశాంతతకు అనుకూలిస్తాయి.. వేళకు ఆహారాన్ని కొవటం మంచిది.. ఆందోళన విషయంలో మెదడు-పేగుల మధ్య సంబంధమూ కీలక పాత్ర పోషిస్తుంది. ఆందోళనతో బాధపడేవారు కొన్ని పోషకాలు ఎక్కువగా గల ఆహారంపై దృష్టి పెట్టటం వలన కొంత వరకు ఆందోళను దూరం చేయటానికి ఉపయోగపడుతాయి.మెగ్నీషియంతో కూడిన పాలకూర, పప్పులు, గింజ పప్పులు, పొట్టు తీయని ధాన్యాలు ఎక్కువగా తినటం మంచిది.జీడిపప్పు, కాలేయం, గుడ్డ పచ్చసొనల్లోని జింక్‌ కూడా మేలు చేస్తుంది అలాగే సాల్మన్‌ వంటి చేపలు సైతం ఆందోళన తగ్గుముఖం పట్టేలా చేస్తాయి.పెరుగు, నిల్వ పచ్చళ్ల వంటి ప్రొబయోటిక్‌ పదార్థాలు  ఆందోళన లక్షణాలను తగ్గిస్తాయి.బి విటమిన్లు, ఆకుకూరలు, పొట్టుతీయని ధాన్యాలు, పచ్చ బఠానీలు, వేరుశనగలు, బాదంపప్పు, చికెన్‌, చేపలు, గుడ్ల వంటివి  తినటం వలన ఆందోళన తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.