ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లాభాల బాట

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను లాభాల బాటలో నడిపించడానికి రెండు మూడు రోజుల్లో ఒక సమావేశం ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి, చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.రమణారావులను ఆదేశించారు.
సమావేశానికి హాజరయ్యే ప్రతి డిపో మేనేజర్ తన డిపోకు సంబంధించిన పూర్తి వివరాలను అంటె సంబంధిత డిపోలో ఎన్ని బస్సులున్నాయి? అందులో కొత్తవి ఎన్ని? పాతవి ఎన్ని? ఆ డిపో లాభాల్లో నడుస్తుందా? నష్టాల్లో నడుస్తుందా? లాంటి వివరాలతో ఒక నివేదిక తయారు చేసి సమావేశానికి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాత బస్సుల వివరాలు  ప్రస్తుత పరిస్థితి , అన్ని డిపోల నుండి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ముందస్తుగా ఆ వివరాలు తనకు అందజేయాలని ముఖ్యమంత్రి సూచించారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు