ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మొహోంజదారో మూవీ

రితిక్‌ రోషన్ నటిస్తున్న మూవీ మొహోంజదారో  అద్బుతంగా రూపొందుతున్నదని ప్రచారం జరుగుంది. ఈ చిత్రం జీసెస్‌ క్రిస్ట్ ,బుద్దుని కంటే ముందు ఉన్న హిందూ నాగరికతకు సంబందిన చరిత్రాత్మక సినిమా. అషూతోష్ గోవైకర్‌ దర్శకత్వం,ఎ ఆర్‌ రహ్మన్‌ సంగీతం,ఆర్ట్ డైరక్టర్‌ సంజయ్‌ కరోల్‌ వంటి వ్యక్తుల పర్యవేక్షణలో నిర్మించబడుతుంది. హిందూ నాగరిత ... అప్పట్లో ప్రజల వేషాధారణ,కట్టుబాట్లు,తిండి అలవాట్లు లాంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆనంతరం కథను తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం భాలివూడ్ చాలా  చిత్రాలు రిమెక్ చేస్తున్న తరుణం లో అషూతోష్ కొత్త కథతో చారిత్రాత్మక చిత్రానికి పూనుకున్నాడు. కొందరు పొస్టర్‌ ను చూసి హిందూ నాగరితక చిత్రికరణ సరైన రీతి చిత్రీకరణ జరగటం లేదని  విమర్శించారు.కానీ మరికొందరు అధ్బుతంగా ఉంటుందని,అషూతోష్ ధైర్యాన్ని మెచ్చుకొవాలని, ఆ నాటి మొహోంజదారో పరిస్థిలకు అనుగునంగా చిత్రించటానికి ప్రయత్నిస్తున్నాడని,జోధ అక్బర్‌ తెర కెక్కించటానిక మూడు సంవత్సాలు పట్టిందని,అతను చరిత్రకారులతో అర్కియాలజిస్ట్లతో  చర్చిసేకరించిన సమాచారం ప్రకారమై నిర్మిస్తున్నాడని సమర్థించారు. అవుట్‌ ఆప్‌ ది కాంసెప్ట్ గా పరిగణించాలని సూచించారు. విఎప్‌ఎక్స్‌ ఎపెక్ట్ కోసం కరేన్‌ గౌలెకాస్‌ను తీసుకన్నట్లు తెలుస్తుంది. ఇతను ఇప్పటికే పలు భారీ హలివుడ్‌ చిత్రాలైన ది డే ఆప్టర్‌ టూమారో,గోజిల్లా,10,000 బిసీ వంటి చిత్రాలలో విఎప్ ఎక్స్ ఎపెక్ట్స అందించాడు.మాడలింగ్‌ చేస్తున్న ముద్దుగుమ్మను ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలో కనిపించబోతుందని వినికిడి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు