రితిక్ రోషన్ నటిస్తున్న
మూవీ మొహోంజదారో అద్బుతంగా
రూపొందుతున్నదని ప్రచారం జరుగుంది. ఈ చిత్రం జీసెస్ క్రిస్ట్ ,బుద్దుని కంటే
ముందు ఉన్న హిందూ నాగరికతకు సంబందిన చరిత్రాత్మక సినిమా. అషూతోష్ గోవైకర్
దర్శకత్వం,ఎ ఆర్ రహ్మన్ సంగీతం,ఆర్ట్ డైరక్టర్ సంజయ్ కరోల్ వంటి వ్యక్తుల
పర్యవేక్షణలో నిర్మించబడుతుంది. హిందూ నాగరిత ... అప్పట్లో ప్రజల
వేషాధారణ,కట్టుబాట్లు,తిండి అలవాట్లు లాంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన
ఆనంతరం కథను తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం భాలివూడ్ చాలా చిత్రాలు రిమెక్ చేస్తున్న తరుణం లో అషూతోష్
కొత్త కథతో చారిత్రాత్మక చిత్రానికి పూనుకున్నాడు. కొందరు పొస్టర్ ను చూసి హిందూ
నాగరితక చిత్రికరణ సరైన రీతి చిత్రీకరణ జరగటం లేదని విమర్శించారు.కానీ మరికొందరు అధ్బుతంగా
ఉంటుందని,అషూతోష్ ధైర్యాన్ని మెచ్చుకొవాలని, ఆ నాటి మొహోంజదారో పరిస్థిలకు
అనుగునంగా చిత్రించటానికి ప్రయత్నిస్తున్నాడని,జోధ అక్బర్ తెర కెక్కించటానిక మూడు
సంవత్సాలు పట్టిందని,అతను చరిత్రకారులతో అర్కియాలజిస్ట్లతో చర్చిసేకరించిన సమాచారం ప్రకారమై
నిర్మిస్తున్నాడని సమర్థించారు. అవుట్ ఆప్ ది కాంసెప్ట్ గా పరిగణించాలని
సూచించారు. విఎప్ఎక్స్ ఎపెక్ట్ కోసం కరేన్ గౌలెకాస్ను తీసుకన్నట్లు
తెలుస్తుంది. ఇతను ఇప్పటికే పలు భారీ హలివుడ్ చిత్రాలైన ది డే ఆప్టర్
టూమారో,గోజిల్లా,10,000 బిసీ వంటి చిత్రాలలో విఎప్ ఎక్స్ ఎపెక్ట్స అందించాడు.మాడలింగ్
చేస్తున్న ముద్దుగుమ్మను ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలో కనిపించబోతుందని వినికిడి.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి