ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మొహోంజదారో మూవీ

రితిక్‌ రోషన్ నటిస్తున్న మూవీ మొహోంజదారో  అద్బుతంగా రూపొందుతున్నదని ప్రచారం జరుగుంది. ఈ చిత్రం జీసెస్‌ క్రిస్ట్ ,బుద్దుని కంటే ముందు ఉన్న హిందూ నాగరికతకు సంబందిన చరిత్రాత్మక సినిమా. అషూతోష్ గోవైకర్‌ దర్శకత్వం,ఎ ఆర్‌ రహ్మన్‌ సంగీతం,ఆర్ట్ డైరక్టర్‌ సంజయ్‌ కరోల్‌ వంటి వ్యక్తుల పర్యవేక్షణలో నిర్మించబడుతుంది. హిందూ నాగరిత ... అప్పట్లో ప్రజల వేషాధారణ,కట్టుబాట్లు,తిండి అలవాట్లు లాంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆనంతరం కథను తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం భాలివూడ్ చాలా  చిత్రాలు రిమెక్ చేస్తున్న తరుణం లో అషూతోష్ కొత్త కథతో చారిత్రాత్మక చిత్రానికి పూనుకున్నాడు. కొందరు పొస్టర్‌ ను చూసి హిందూ నాగరితక చిత్రికరణ సరైన రీతి చిత్రీకరణ జరగటం లేదని  విమర్శించారు.కానీ మరికొందరు అధ్బుతంగా ఉంటుందని,అషూతోష్ ధైర్యాన్ని మెచ్చుకొవాలని, ఆ నాటి మొహోంజదారో పరిస్థిలకు అనుగునంగా చిత్రించటానికి ప్రయత్నిస్తున్నాడని,జోధ అక్బర్‌ తెర కెక్కించటానిక మూడు సంవత్సాలు పట్టిందని,అతను చరిత్రకారులతో అర్కియాలజిస్ట్లతో  చర్చిసేకరించిన సమాచారం ప్రకారమై నిర్మిస్తున్నాడని సమర్థించారు. అవుట్‌ ఆప్‌ ది కాంసెప్ట్ గా పరిగణించాలని సూచించారు. విఎప్‌ఎక్స్‌ ఎపెక్ట్ కోసం కరేన్‌ గౌలెకాస్‌ను తీసుకన్నట్లు తెలుస్తుంది. ఇతను ఇప్పటికే పలు భారీ హలివుడ్‌ చిత్రాలైన ది డే ఆప్టర్‌ టూమారో,గోజిల్లా,10,000 బిసీ వంటి చిత్రాలలో విఎప్ ఎక్స్ ఎపెక్ట్స అందించాడు.మాడలింగ్‌ చేస్తున్న ముద్దుగుమ్మను ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలో కనిపించబోతుందని వినికిడి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.