ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

న్యూ మాడెల్ డిగ్రీ కాలేజ్‌...



న్యూ మాడెల్ డిగ్రీ కాలేజ్‌ కర్నూల్ జిల్లా ఆత్మకూర్‌ లో  రాష్ర్టీయ హైయ్యర్‌ ఎడ్యూకేషన్‌ మిషన్‌ క్రింద మంజురైంది. కర్నూల్ నుంచి గుంటూరుకు వెళ్ళే దారి ..ఆత్మకూర్‌కు దగ్గరలో 5 ఎకరాల విస్తీర్ణం ప్రభుత్వ భూమిలో 12 కోట్ల ఖర్చుతో నిర్మంచబడింది. క్యాంపస్ ఆవరణలోనే బాలికల,బాలువ హస్టల్‌ వసతి కల్పించబడింది. ఈ నూతన కాలేజి 600 ఎస్సీ,ఎస్టీ విద్యార్ధులకు విద్యను అందిస్తుంది. కాలేజి భవనం విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో  2016-17 విద్యాసంవత్సరం తో ప్రారంభమౌతుంది.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు