ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వాట్స్ప నిషేధం ?

వాట్స్పను నిషేదించాలని హర్యాణకు చెందిన రైట్‌ టు ఇన్పమేషన్‌ యాక్టివిస్ట్  సుధీర్ యాదవ్‌ వేసిఏ పబ్లిక్ ఇంటరెస్ట పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిస్‌మిస్‌ చేసింది. గత ఏప్రిల్‌ లో వాట్స్ప ఎన్కీప్టెట్ మెసెజ్‌ ను ఇతరు చూడటానికి వీలు లేకుండా కొత్తసేవలను ప్రారంబించింది. దీనకి స్పందించిన యాదవ్‌ ఇది దేశ రక్షణకు సంబందించిన విషయంగా, ఉగ్రవాదులు ఈ సేవలను ఉపయోగించిన విద్రోహ చర్యలకు పాల్పడే ఆవకాశముందని కోర్టుకు విన్నవించాడు. సుప్రీం కోర్టు బెంచ్‌  స్పందిస్తు  ఈ వ్యవహారాలకు చూసుకుంటున్న టెలికాం, గవర్నమెంట్‌ డిపార్టుమెంట్‌కానీ ఇన్పర్‌మెషన్‌టెక్నాలజీ,టిడిఎస్ఏటీని సంప్రదిచాల్సిందిగా సూచించింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు