ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం





 ప్రకృతి లేకుంటే మానవ మనుగడే ఉండదు. ప్రకృతి విక్రుత రూపం దాల్చకముందే ప్రకృతిని కాపాడుకొవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై ప్రత్యేక దృష్టి సారించారు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించేలా ఈ దినం ప్రాధాన్యతను సంతరించుకుంది.
చెట్లు పూర్తిగా క్షీణించిన ఆవరణ వ్యవస్థను సైతం పునరుజ్జీవం పొస్తాయి  భూగర్భ నీటి మట్టాన్ని పెంచటానికి దొహదపడుతాయి. వరదలు, భారీ వర్షాల సమయంలో నేల కోతను, కురిసే వర్షం ఎక్కడికక్కడ భూమిలో ఇంకకుండా ప్రవహిస్తూ పొతే నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి విలువైన పోషకాలు పైమట్టితో పాటు కొట్టుకుపోతాయి. దీనివల్ల భూమి సారం తగ్గిడం వలన ప్రస్తుతం రైతులు రసాయనాలను వాడవలసి వస్తోంది. చెట్లను నాటడం అవసరం. వర్షపు నీరు ఎక్కడికక్కడ ఇంకిపోయేలా ఇంకుడుగుంతలు, పంట కుంటలు ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. ఇటుఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పంట సంజీవని పథకం ద్వారా పదిలక్షల పంట కుంటల త్రవ్వకానికి నడుం కట్టింది. అటు తెలంగాణ ప్రభుత్వం హరిత హారం పేరుతో పర్యావాణన్ని కాపాడుకుందాం ,చెట్లను నాటుదం అనే నినాదం ఇచ్చింది. సహజ వనరులను కాపాడుకుంటూ, ప్రకృతి తో ఏకమై ప్రశాంతంగా జీవీస్తూ మన పరిసరాలని పచ్చగా , పరిశుభ్రం గా ఉంచుకుందామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..