థాయ్ దేశానికి చెందిన వ్యక్తి
వింత అనుభూతికి గురై,హస్పత్రి పలైయ్యాడు. 38 సంవత్సరాల అట్టపోన్న్ భూన్మెకే అనే
వ్యక్తికి పాము కాటువేసింది. పాము కాటు సర్వసాదారణమే కదా అని అనుకొవచ్చు కానీ ఆ
పాము కటేసింది..మర్మాంగాపై ...అది అతను టాయిటెట్ లో మల విసర్జనపుడు టాయిలెట్
పైపు నుండి టాయులెట్ బేసిన్ కు చేరి కాటేసింది. విషపురతమైన పాము కాదు కొండ శిలువ..
అది పైపు లో ఇరుక్కోని బయటి కి ప్రయత్నిస్తున్న సమయం లో జరిగిన సంఘటన. కొండ
శిలువకు పట్టు లేక పోవటంతో ఆ వ్యక్తి దాని భారి నుండి తప్పించుకొని.. హస్పిటల్ కు
చేరాడు. ప్రమాదమేమి కాదని, కాటు ప్రభావం
అంతగా లేదని,బ్యాంకాక్లోని చాచోఎన్గేసవ్ హస్పత్రి వర్గాలు తెలిపాయి.థాయిలెండ్ లో
పాముల సంచారం సర్వసాదరణమే నని,అది వర్షకాలంలో వరద ధాటికి పైపులలో చిక్కుకొని ఉండి
,ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు.కొండశిలువను రెస్క్యూ
టీం బయటి తీసి అడవిలో వదిలేశారు.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి