ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పాము కాటు... అది అక్కడ...

థాయ్‌ దేశానికి చెందిన వ్యక్తి వింత అనుభూతికి గురై,హస్పత్రి పలైయ్యాడు. 38 సంవత్సరాల అట్టపోన్న్ భూన్‌మెకే అనే వ్యక్తికి పాము కాటువేసింది. పాము కాటు సర్వసాదారణమే కదా అని అనుకొవచ్చు కానీ ఆ పాము కటేసింది..మర్మాంగాపై ...అది అతను టాయిటెట్‌ లో మల విసర్జనపుడు టాయిలెట్‌ పైపు నుండి టాయులెట్‌ బేసిన్‌ కు చేరి కాటేసింది. విషపురతమైన పాము కాదు కొండ శిలువ.. అది పైపు లో ఇరుక్కోని బయటి కి ప్రయత్నిస్తున్న సమయం లో జరిగిన సంఘటన. కొండ శిలువకు పట్టు లేక పోవటంతో ఆ వ్యక్తి దాని భారి నుండి తప్పించుకొని.. హస్పిటల్‌ కు  చేరాడు. ప్రమాదమేమి కాదని, కాటు ప్రభావం అంతగా లేదని,బ్యాంకాక్‌లోని చాచోఎన్గేసవ్‌ హస్పత్రి వర్గాలు తెలిపాయి.థాయిలెండ్‌ లో పాముల సంచారం సర్వసాదరణమే నని,అది వర్షకాలంలో వరద ధాటికి పైపులలో చిక్కుకొని ఉండి ,ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు.కొండశిలువను రెస్క్యూ టీం బయటి తీసి అడవిలో వదిలేశారు.

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు