ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సూపర్‌ స్టార్ కబాలీ ఎయిర్‌లైన్స్

రజనికాంత్‌ అంటే స్టైల్‌, స్టైల్ అంటేనే రజనికాంత్‌.... ఇటీవల నిర్మించిన కబాలీ మూవీ చిత్రం జులై 15న విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రం ప్రొమోషన్ కు ఎయిర్ ఏషియా తన పైట్‌ల ద్వారా పబ్లీసిటీ ఇవ్యనుంది. ఇందుకు ఫ్లైట్‌ లపై కబాలీ చిత్రం కు సంబందించిన పొస్టార్లను పెయింట్ చెయించింది. మెదటి రోజు అభిమాలను సినిమా చూపించటానికి ఏర్పాటు చేసారు. కబాలీ థీమ్‌ ఎయిర్‌ క్రాప్ట్ను నడపటానికి మలేషియన్ ఎయిర్‌లైన్స్ అధికారిక భాగస్వామిగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌ స్టర్‌ రజనికాంత్‌ కు అభిమాలను ఎక్కువై..రోబో చిత్రం విడుదైనపుడు తమిళనాడులో టికెట్లు దొరకలేదని రజని ప్యాన్స్ హైదరబాదుకు వచ్చి మరి చూసాని వార్తలోచ్చాయి. మెదట జులై అని తర్వాత జులై 22 అని వార్తలు వస్తున్న తరుణంలో ...సెన్సర్‌ బోర్డును అనుమతి వచ్చిన వెంటనే ఎప్పుడు రిలీజ్‌ చేస్తున్న విషయాన్ని ప్రకటిస్తామని చేప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు