ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కూర్చోని ఆహారం భుజించటం చాలా మంచి పద్ధతి


మన పెద్దలు మనకు కూర్చోని భోజనం చేయండి అని చెప్పడం ... మనం వినే ఉంటాం .. కానీ దీని వెనుక శాస్ర్తీయ కొనం దాగి ఉంది. ఈ పద్ధతి వలన మనకు అనేక ఉపయోగాలు కలుతాయి.కూర్చోని భుజించటం వలన  సుఖాసనంలో ఉండి సగం పద్మాసానం తో ముందుకు వంగుతూ భోజనం చేయడం వలన త్వరగా అరగటానికి దోహదపడుతుంది.మెదడు నుంచి సంకేతాలు కడుపుకు అంది డైజేషన్‌ కు ఉపకరిస్తుంది.
డైజేషనకు అనుకూలమైన  పద్దతి -కూర్చోని భోజనం చేసేటప్పుడు మనం సాదారణంగా ముందుకు వంగి ఆహారాన్ని నోటిలోకి పంపుతాము. ముందు, వెనకకు  కదలటం,వంగటం వంటి ప్రక్రియ జరగటంతో కడుపులోని జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేయటానికి,జీర్ణవ్యవస్థకి సంబందించిన ఆమ్లల ఉత్పత్తి జరిగి ఆహారం త్వరాగ జీర్ణం కావటానికి దోహదపడుతుంది.
బరువు తగ్గే ఆవకాశం- ప్రశాంతంగా భోజనం చేయటానికి కూర్చోనటంతో... తినే పదార్థాలపై ఏకగ్రత ఉండి,తిన్న సంతృప్తి ఉంటుంది. కూర్చోవడం ,ఆహార పదార్థలను వడ్డించుకొవటానికి అటు ఇటు కండరాల కదలిక ఎక్కువగా ఉండటంతో కొవ్యూ కరిగే ఆవకాశముంది.

కూర్చోని తినటం వలన మనకు తెలియకుండా కొన్ని అసాదారణమైన సరైన రీతిలో కూర్చోవటంతో కలిగే నోప్పులు తొలిగే ఆవకాశముంటుంది.మన వెన్నముక నీటారుగా ఉండి వెన్నముక దృడత్వానకి సహాకరిస్తుంది.శరీరంలో రక్తం గుండే నుంచి జీర్ణవ్యవస్థ కు సరఫరా సులువుగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన గుండే, బలమైన కండారలతో మన దైనైందిత జీవితంలో వచ్చే మానశిక ఒత్తుడులను తట్టుకొనే రీతిలో ఉపకరిస్తుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

"సుల్తాన్" పహేల్వాన్

హర్యానా  గ్రామం లో ని ఓ పహేల్వాన్ కథ  ఇతి వృతం తో నిర్మాణ మౌతున్న  మూవీ ... సల్మాన్ ఖాన్  అనుష్క శర్మ  జంటగా నటించిన , యష్ రాజ్ ప్రొడక్షన్  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో    "సుల్తాన్" మూవీ  రిలీజ్ లో కుస్తీ ఒక  ఆట మాత్రమే కాదు .. మనలో మనకు జరిగే అంతర్మధనం  అని  ప్రమోట్  చేస్తున్నారు .ఈ మూవీ జూలై రిలీజ్ అయ్యే అవకాశ ముంది .

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం