ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కూర్చోని ఆహారం భుజించటం చాలా మంచి పద్ధతి


మన పెద్దలు మనకు కూర్చోని భోజనం చేయండి అని చెప్పడం ... మనం వినే ఉంటాం .. కానీ దీని వెనుక శాస్ర్తీయ కొనం దాగి ఉంది. ఈ పద్ధతి వలన మనకు అనేక ఉపయోగాలు కలుతాయి.కూర్చోని భుజించటం వలన  సుఖాసనంలో ఉండి సగం పద్మాసానం తో ముందుకు వంగుతూ భోజనం చేయడం వలన త్వరగా అరగటానికి దోహదపడుతుంది.మెదడు నుంచి సంకేతాలు కడుపుకు అంది డైజేషన్‌ కు ఉపకరిస్తుంది.
డైజేషనకు అనుకూలమైన  పద్దతి -కూర్చోని భోజనం చేసేటప్పుడు మనం సాదారణంగా ముందుకు వంగి ఆహారాన్ని నోటిలోకి పంపుతాము. ముందు, వెనకకు  కదలటం,వంగటం వంటి ప్రక్రియ జరగటంతో కడుపులోని జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేయటానికి,జీర్ణవ్యవస్థకి సంబందించిన ఆమ్లల ఉత్పత్తి జరిగి ఆహారం త్వరాగ జీర్ణం కావటానికి దోహదపడుతుంది.
బరువు తగ్గే ఆవకాశం- ప్రశాంతంగా భోజనం చేయటానికి కూర్చోనటంతో... తినే పదార్థాలపై ఏకగ్రత ఉండి,తిన్న సంతృప్తి ఉంటుంది. కూర్చోవడం ,ఆహార పదార్థలను వడ్డించుకొవటానికి అటు ఇటు కండరాల కదలిక ఎక్కువగా ఉండటంతో కొవ్యూ కరిగే ఆవకాశముంది.

కూర్చోని తినటం వలన మనకు తెలియకుండా కొన్ని అసాదారణమైన సరైన రీతిలో కూర్చోవటంతో కలిగే నోప్పులు తొలిగే ఆవకాశముంటుంది.మన వెన్నముక నీటారుగా ఉండి వెన్నముక దృడత్వానకి సహాకరిస్తుంది.శరీరంలో రక్తం గుండే నుంచి జీర్ణవ్యవస్థ కు సరఫరా సులువుగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన గుండే, బలమైన కండారలతో మన దైనైందిత జీవితంలో వచ్చే మానశిక ఒత్తుడులను తట్టుకొనే రీతిలో ఉపకరిస్తుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు