ఆవును
బ్రడ్ తింటే క్యాన్సర్ వస్తుందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వీరన్నమెంటు చెబుతుంది.సాదారణంగా
బ్రెడ్ తయారీలో పోటాషియం బ్రోమెట్ మరియు పోటాషియం ఐడెట్ను వాడుతారు. పోటాషియం
వాడకంతో క్యాన్సర్.. ,పోటాషియం ఐడెట్ తో థైరాయిడ్ సమస్యలు వచ్చే ఆవకాశముందని
చెబుతుంది. ఈ పరిశోధన సి.ఎస్.ఈ వారి కాలుష్య మానిటరింగ్ లాబరెటరీలో జరిగింది. 38
రకాల బ్రాండెడ్ బ్రెడ్ వైరటీలను,పావ్ అండ్ బన్స్,తినటానికి సిద్దంగా ఉన్నబ్రెడ్,పాస్ట్
పుడ్ ఔట్లెట్లలో లభించే బ్రెడ్ను సేకరించి పరిశోధిస్తే పోటాషియం బ్రోమైట్,పోటాషియం
ఐడెట్ ఉన్నట్లు గుర్తించారు. ది పుడ్ సెఫ్టీ స్టాండర్స్ అథారిటీ ఆప్ ఇండియా
వీటని తమ అనుమతించిన లిస్ట్ నుంచి వెంటనే తొలిగిస్తున్నట్లు ప్రకటించారు. బ్రెడ్
తయారీలో వాడే ఈ పదార్థలను ఐరోపా యునియన్,న్యూజిలాండ్,కెనడా,అస్ట్రేలియా, శ్రీలంక,నైజేరియా,కొలంబియా,పెరూ
మరియు చైనా నిషేదించింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి