ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గ్రాడ్యుయేట్ ’మరియు టీచర్స్ ’ నియోజకవర్గాల ఎన్నికలు

కేంద్ర ఎన్నిక ల కమిషన్ ఆంధ్ర ప్రదేశ్  మరియు  తెలంగాణ   గ్రాడ్యుయేట్ ’మరియు  టీచర్స్ ’ నియోజకవర్గం లో రిటైర్ అవుతున్న సభ్యులు వివరాలను వెల్లడించింది . ఈ నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వ్హయించాలని నిర్ణహించింది . ఫిబ్రవరి 13 న నోటిఫికేషన్ జారీ అవుతుందని , నామినేషన్ కు 20 ఫిబ్రవరి చివరి తేదీగా,  21 న పరిశీలన ,23 న వ్యక్తుల ఉపసంహరణ , మర్చి 9 న ఎన్నికలు నిర్వహించునన్నట్లు ప్రకటించింది 
 ఆంధ్ర ప్రదేశ్  
రిటైర్ అవుతున్న సభ్యుల  పేర్లు 

నియోజకవర్గం 

రిటైర్ అవుతున్న తేదీ 

ఎం వి ఎస్ శర్మ 

శ్రీకాకుళం -విజినగరం -విశాఖపట్నం గ్రాడ్యుయేట్   నియోజకవర్గం 

29.03.2017

వై. శ్రీనివాసులు రెడ్డి 

ప్రకాశం - నెల్లూరు - చిత్తూర్  గ్రాడ్యుయేట్   నియోజకవర్గం

29.03.2017

డాక్టర్ ఎం గేయానంద్ 

కడప - అనంతపురం - కర్నూల్  గ్రాడ్యుయేట్   నియోజకవర్గం

29.03.2017

బాలసుబ్రమణ్యం .వి 

ప్రకాశం - నెల్లూరు - చిత్తూర్  టీచర్స్    నియోజకవర్గం

29.03.2017

బచ్చల పుల్లయ్య 

కడప - అనంతపురం - కర్నూల్  టీచర్స్ నియోజకవర్గం

29.03.2017



తెలంగాణ  
రిటైర్ అవుతున్న సభ్యుడి పేరు 

నియోజకవర్గం 

రిటైర్ అవుతున్న తేదీ 

కాటేపల్లి జనార్దన్ రెడ్డి 

మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ టీచర్స్ నియోజకవర్గం 

29.03.2017



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.