ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గ్రాడ్యుయేట్ ’మరియు టీచర్స్ ’ నియోజకవర్గాల ఎన్నికలు

కేంద్ర ఎన్నిక ల కమిషన్ ఆంధ్ర ప్రదేశ్  మరియు  తెలంగాణ   గ్రాడ్యుయేట్ ’మరియు  టీచర్స్ ’ నియోజకవర్గం లో రిటైర్ అవుతున్న సభ్యులు వివరాలను వెల్లడించింది . ఈ నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వ్హయించాలని నిర్ణహించింది . ఫిబ్రవరి 13 న నోటిఫికేషన్ జారీ అవుతుందని , నామినేషన్ కు 20 ఫిబ్రవరి చివరి తేదీగా,  21 న పరిశీలన ,23 న వ్యక్తుల ఉపసంహరణ , మర్చి 9 న ఎన్నికలు నిర్వహించునన్నట్లు ప్రకటించింది 
 ఆంధ్ర ప్రదేశ్  
రిటైర్ అవుతున్న సభ్యుల  పేర్లు 

నియోజకవర్గం 

రిటైర్ అవుతున్న తేదీ 

ఎం వి ఎస్ శర్మ 

శ్రీకాకుళం -విజినగరం -విశాఖపట్నం గ్రాడ్యుయేట్   నియోజకవర్గం 

29.03.2017

వై. శ్రీనివాసులు రెడ్డి 

ప్రకాశం - నెల్లూరు - చిత్తూర్  గ్రాడ్యుయేట్   నియోజకవర్గం

29.03.2017

డాక్టర్ ఎం గేయానంద్ 

కడప - అనంతపురం - కర్నూల్  గ్రాడ్యుయేట్   నియోజకవర్గం

29.03.2017

బాలసుబ్రమణ్యం .వి 

ప్రకాశం - నెల్లూరు - చిత్తూర్  టీచర్స్    నియోజకవర్గం

29.03.2017

బచ్చల పుల్లయ్య 

కడప - అనంతపురం - కర్నూల్  టీచర్స్ నియోజకవర్గం

29.03.2017



తెలంగాణ  
రిటైర్ అవుతున్న సభ్యుడి పేరు 

నియోజకవర్గం 

రిటైర్ అవుతున్న తేదీ 

కాటేపల్లి జనార్దన్ రెడ్డి 

మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ టీచర్స్ నియోజకవర్గం 

29.03.2017



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వ్యయమం ఎప్పుడు చేయాలి…..

మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్‌ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా   శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి   ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ ,    మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో   ఎక్సైజ్‌ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని   వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత   శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .

రైల్వే దా బా

 ట్రావెల్  అండ్ ఫుడ్  సర్వీసెస్ వారునిర్వహిస్తున్న రైల్వే దా బా ను మొట్ట  మొదటి సరిగా   విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్  no. 1 ఫై ప్రారంబించారు . ఇలాంటి దా బా ముంబై ఎయిర్ పోర్ట్ లో ఉంది .. కానీ రైల్వే స్టేషన్ లో ఇది మొదటిది . ఇక్కడ అన్ని రకాల ఇంటర్నేషనల్ , లోకల్ ,రీజినల్  ఫుడ్ ఐటమ్స్ ,ఫాస్ట్ ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి .

మన అభిరుచుల మేరకు …శిశులను కనే ఆవకాశం

మంచి గుణాలు,శరీర ఆక్రుతి,అందంగా ఎటువంటి లోపాలు లేని శిశువులను కావాలనుకుంటున్నారా…అయితే  ఆర్‌ ఎస్‌ ఎస్‌ శాఖ శుధ్దికరణ్‌  కార్యక్రమంలో శిక్షణ పొందవలసివుంటుంది. ఆర్‌ ఎస్‌ ఎస్‌ సంస్థ  నిర్వహిస్తున్న గర్బ్‌ విజఞాన సంస్కార్‌ ప్రాజెక్టు ఆరోగ్య భారతి ఉన్నత సంతతి,మంచి గుణగణాలతో  సంతానం జన్మనించే కార్యక్రమం చేపట్టింది. ఈ గుణాలతో పిల్లను పొందాలనే దంపతులు శృంగారం మాత్రం వారి నక్షత్రాల మంచి గడియాలలో పాల్గోనాలని మూడు నెలల శ్రుధ్ది అవసరమని చెబుతున్నారు.ఇలాంటి  కార్యక్రమం పది సంవత్సారల క్రితమే గుజరాత్ లో ప్రారంభించామని,సంఘ్ సహకరమిస్తున్న విద్యాభారతి,గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ లో 10 శాఖలను,త్వరలో ఉత్తర్‌ ప్రదేశ్‌,పశ్చిమ బెంగాల్ ప్రారంభించనున్నామని ఎక్స్ ప్రెస్‌ న్యూస్‌ పేపర్‌ వారికి తెలిపరిచారు. వీరి ముఖ్య ఉద్దేశం ఉత్తమ సంతానం, సంతతి చెందని శిశులకు  జన్మనివ్వటంతో  శక్తివంతమైన దేశం గా రూపొందించటానికి సాద్యమౌతుందని డాక్టర్‌ క్రిష్ణ మోహన్‌ దాస్‌ ,ప్రాజెక్టు కన్వీనర్‌ చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఆయుర్వేధ శాస్త్ర సూచనల ఆధారంగా  ఉంటుంది కానీ సహజ సిద్ద గర్బధారణ కు వ...