ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మొదటి మహిళా న్యూస్‌ రీడర్‌ మృతి

ఆలిండియా రేడియో మొదటి మహిళా న్యూస్‌ రీడర్‌, ప్రముఖ రచయిత, విద్యావేత్త డాక్లర్‌ జోలెపాళెం మంగమ్మ 92 బుధవారం అనారోగ్యం తో చిత్తూరు జిల్లా మదనపల్లె లో కన్నుముశారు. డిగ్రీ వరకు చదివిన మంగమ్మ 1952 లో ఆలిండియా రేడియోలో న్యూస్‌ రీడర్ గా చేరారు.తద్వారా మొట్టమెదటి మహిళా న్యూస్ రీడర్‌గా ఘనత వహించారు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో అనేక గ్రంథాలను రాశారు. 2002 లో ఉగాది పురస్కారం,రెడ్డమ్మ సాహీతీ పురస్కారం, సిద్దార్థ కళాపీఠం నుంచి విశిష్ట పురస్కారం అందుకున్నారు. 
 https://s3-ap-southeast-1.amazonaws.com/nyusu/videos/170201/telugu/kvs/17-first-woman-news-reader-mangamma-no-more-app.mp4

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు