ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చరిత్ర సృష్టించిన ఇస్రో...



ఒకే సారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో చరిత్ర సృష్టించిన ఘనత ఇస్రో సొంతం చేసుకుంది.ఇక ఒకే ఒక ఆశ మగిలింది.అదే ఇంతవరకు మానవ రహిత రాకెట్‌లను మాత్రమే ప్రయోగించిన ఇస్రో త్వరలో మానవ హిత రాకెట్‌ను ప్రయోగించేందకు సన్నిద్దం అవుతుంది.ఇస్రో,వైమానిక దళం సంయుక్తంగా చేపట్టనున్న  ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం తో మన దేశం రష్యా,అమెరికా,చైనా సరసన చేరనుంది.  ప్రయోగించే ప్రతి ఉపగ్రహనికి ,వాహన నౌకను తయారు చేసుకొవడం వేల కొట్ల రూపాయల వ్యవహరం,అలా అది కూడా ఒకసారే పనికొస్తుంది. ఇలా కాకుండా అదే నౌకను రప్పించుకొని,మళ్లమళ్లీ ఉపయోగిస్తే ఖర్చు తగ్గే ఆవకాశముంటుందని భావించి ఆ విధంగా రూపొందించుకొనేందుకు సన్నద్దమౌతుంది ఇస్రో.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు