ఆమెరికాలో ఏడు ముస్లీం దేశాల వాసులకు అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం
తీసుకుని కొద్ది రోజులు గడవకముందే సౌదీఅరేబియా..సౌదీ గెజెట్ ప్రకారం.. పాకిస్తాన్
నుంచి తన దేశంలోకి వస్తున్న వారిపై గట్టి నిఘూ పెట్టింది.తాలిబాన్ పురుడుపోసుకుంది
పాకిస్తాన్లోనేని.. పాకిస్తానీలను ఎరిపారేస్తుంది. ఆప్ఘనిస్తాన్ కు సమీపంలో ఉన్నందున....పాకిస్తాన్
కు టెర్రరిజమ్ ప్లేగు పట్టిందని ... అందుకే39,000 పాకిస్తానీలను డిపోర్టు చేసింది
సౌదీ అరేబియా. సౌదీఅరేబియాలోని 82 పాకిస్తానీ వాసులకు ఉగ్రవాద సంస్థలతో సంబందం ఉన్న అనుమానితులను
విచారిస్తుంది.అల్ జవహరియా స్టేడియం ను పెల్చివేస్తమన్నవారు...యు.ఎస్.దౌత్తకార్యలం
వద్ద తనను తాను పెల్చుకున్న మానవ బాంబు కూడా పాకిస్తానీ దేశస్తులేనని విచారణలో
తెలిందని ... ఈ సంఘటనల దృష్ట్య సెక్యూరిటీలో భాగంగా పాకిస్తానీలపై గట్టి నిఘూ సారించింది
సౌదీఅరేబియా దేశం.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి