ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పాకిస్తానీలను ఏరి వేస్తున్న సౌదీఅరేబియా



ఆమెరికాలో ఏడు ముస్లీం దేశాల వాసులకు అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుని కొద్ది రోజులు గడవకముందే సౌదీఅరేబియా..సౌదీ గెజెట్‌ ప్రకారం.. పాకిస్తాన్‌ నుంచి తన దేశంలోకి వస్తున్న వారిపై గట్టి నిఘూ పెట్టింది.తాలిబాన్ పురుడుపోసుకుంది పాకిస్తాన్లోనేని.. పాకిస్తానీలను ఎరిపారేస్తుంది. ఆప్ఘనిస్తాన్‌ కు సమీపంలో ఉన్నందున....పాకిస్తాన్‌ కు టెర్రరిజమ్‌ ప్లేగు పట్టిందని ... అందుకే39,000 పాకిస్తానీలను డిపోర్టు చేసింది సౌదీ అరేబియా. సౌదీఅరేబియాలోని 82 పాకిస్తానీ వాసులకు ఉగ్రవాద సంస్థలతో సంబందం  ఉన్న  అనుమానితులను విచారిస్తుంది.అల్‌ జవహరియా స్టేడియం ను పెల్చివేస్తమన్నవారు...యు.ఎస్‌.దౌత్తకార్యలం వద్ద  తనను తాను పెల్చుకున్న  మానవ బాంబు కూడా పాకిస్తానీ దేశస్తులేనని విచారణలో తెలిందని ... ఈ సంఘటనల దృష్ట్య సెక్యూరిటీలో భాగంగా పాకిస్తానీలపై గట్టి నిఘూ సారించింది సౌదీఅరేబియా దేశం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు