ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పాకిస్తానీలను ఏరి వేస్తున్న సౌదీఅరేబియా



ఆమెరికాలో ఏడు ముస్లీం దేశాల వాసులకు అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుని కొద్ది రోజులు గడవకముందే సౌదీఅరేబియా..సౌదీ గెజెట్‌ ప్రకారం.. పాకిస్తాన్‌ నుంచి తన దేశంలోకి వస్తున్న వారిపై గట్టి నిఘూ పెట్టింది.తాలిబాన్ పురుడుపోసుకుంది పాకిస్తాన్లోనేని.. పాకిస్తానీలను ఎరిపారేస్తుంది. ఆప్ఘనిస్తాన్‌ కు సమీపంలో ఉన్నందున....పాకిస్తాన్‌ కు టెర్రరిజమ్‌ ప్లేగు పట్టిందని ... అందుకే39,000 పాకిస్తానీలను డిపోర్టు చేసింది సౌదీ అరేబియా. సౌదీఅరేబియాలోని 82 పాకిస్తానీ వాసులకు ఉగ్రవాద సంస్థలతో సంబందం  ఉన్న  అనుమానితులను విచారిస్తుంది.అల్‌ జవహరియా స్టేడియం ను పెల్చివేస్తమన్నవారు...యు.ఎస్‌.దౌత్తకార్యలం వద్ద  తనను తాను పెల్చుకున్న  మానవ బాంబు కూడా పాకిస్తానీ దేశస్తులేనని విచారణలో తెలిందని ... ఈ సంఘటనల దృష్ట్య సెక్యూరిటీలో భాగంగా పాకిస్తానీలపై గట్టి నిఘూ సారించింది సౌదీఅరేబియా దేశం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వ్యయమం ఎప్పుడు చేయాలి…..

మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్‌ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా   శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి   ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ ,    మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో   ఎక్సైజ్‌ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని   వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత   శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .

రైల్వే దా బా

 ట్రావెల్  అండ్ ఫుడ్  సర్వీసెస్ వారునిర్వహిస్తున్న రైల్వే దా బా ను మొట్ట  మొదటి సరిగా   విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్  no. 1 ఫై ప్రారంబించారు . ఇలాంటి దా బా ముంబై ఎయిర్ పోర్ట్ లో ఉంది .. కానీ రైల్వే స్టేషన్ లో ఇది మొదటిది . ఇక్కడ అన్ని రకాల ఇంటర్నేషనల్ , లోకల్ ,రీజినల్  ఫుడ్ ఐటమ్స్ ,ఫాస్ట్ ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి .

లోక్సభ స్పీకర్ -సుమిత్ర మహాజన్

లోక్సభ స్పీకర్ గా బి జె పి సీనియర్ నాయకురాలు సుమిత్ర మహాజన్ ఎంపిక లాంచన ప్రాయమే నని తెలుస్తుంది . స్పీకర్ ఎన్నిగా ఏకగ్రీవంగా జరగటం సంప్రదాయంగా వస్తుంది . వివిధ పార్టీలతో స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక గురించి  సంప్రదింపులు జరుపుతున్నామని పార్లమెంట్ వ్యవహారాల శాఖా  మంత్రి వెంకయ్య నాయుడు చెప్పరు.