చార్మినార్ కేంద్రంగా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పలువు ప్రముఖులు పాల్గోన్నారు.
ఇందులో తెలంగాణ డిప్యూటీ సీఎం మహముద్ అలీ ,యాకత్పూరకు చెందిన ఎమ్యేల్యే ముమ్తాజ్
ఖాన్ మాట్లాడుతుండగా...పీవీ సింధూ గురించి ప్రస్తావిస్తూ ...నేషనల్ వాలీబాల్ ప్లేయర్గా పెర్కొన్నారు. గౌరవనీయ
శాసన సభ్యుడుగా ....స్పోర్ట్స్ పట్ల అవగాహన లేకపోవటం,ఒలంపిక్స్లో మెడల్ సాధించిన
పి.వీ సింధూ ఏ ఆట లో ప్రవీణ్యురాలు తెలియకపోవడం అవగాహనరహిత్యమా...ప్రజాప్రతినిధికి తెలియకపొవడం కొంత ఇబ్బందికరమైన పీవీ అంశం.https://youtu.be/BokoIGn8qfI
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి