ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జోక్‌ నిజమైంది....రిసార్ట్ ఓనర్‌ తమిళనాడు సీఎం ...



తమిళనాట రాజకీయాలపై రెండ్రోజుల క్రితం వచ్చిన జోక్ నేడు నిజమైంది. ఎమ్మెల్యేలను శశికళ గోల్డెన్ బే రిసార్టులో ఉంచి వారి మద్దతు తనకే ఉందని చెప్పగా.. ఆ ‘రిసార్టు ఓనర్ గవర్నర్ వద్దకు వెళ్ళి వారంతా తన రిసార్టులోనే ఉన్నారని తనకు సీఎం పదవి చేపట్టే అవకాశం ఇవ్వాలని కోరాడు అని ఓ జోక్ సోషల్ మీడియాలో వచ్చింది. కానీ అప్పుడెవరికీ రిసార్టు ఓనర్ పళనిస్వామి అని తెలియదు. ఆయన సీఎం అవుతాడని ఊహించలేదు.ఎవరు ఉహించని సంఘటన చోటు చేసుకొంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు