ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వినోద కేంద్రాలుగా మారనున్న రైల్వే స్టేషన్లు

స్టేషన్  రీ డెవలప్మెంట్‌ ప్రాజెక్టు తో రానున్న కాలంలో వినోద కేంద్రాలుగా మారనున్నాయి. ప్రయాణికులకు వాణిజ్య సౌకార్యాలతో పాటు వినోద అందించే మల్టీప్లెక్స్లు ఏర్పడనున్నాయి. రైల్వే స్టేషన్లను వినోద, వాణిజ్య కేంద్రాలుగా విస్తరించేందుకు కేంద్రం రూపొందించినస్టేషన్రీ డెవలప్మెంట్ప్రాజెక్టు' తొలి దశను రైల్వే మంత్రి సురేశ్ప్రభు బుధవారం ప్రారంభించారు. దీనిలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు వినోదాన్ని అందించేందుకు మల్టీప్లెక్స్లు, దుకాణసముదాయాలు, స్టార్ హోటళ్లను ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమానికి మొత్తం 400 స్టేషన్లను ఎంపిక చేయగా, మొదటి దశ కింద ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నం సహా 23 స్టేషన్లు ఉన్నాయి. జాబితాలో తెలంగాణకు చెందిన సికింద్రాబాద్కూడా ఉంది. 
విజయవాడ స్టేషన్లో మల్టీఫంక్షనల్కాంప్లెక్స్ఏర్పాటు నిమిత్తం ఇప్పటికే రైల్వేస్టేషన్ముఖద్వారం ఆవరణలోని స్థలాన్ని రైల్వే శాఖ ఎంపిక చేసింది. తారాపేట రైల్వేస్టేషన్సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో కాంప్లెక్స్లు, మల్టీప్లెక్స్లు ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పుడున్న హోటళ్లతో పాటు రైల్వేస్టేషన్ఒకటో నెంబరు, 6,7, 9,10 స్టేషన్లలో ఆదనంగా ఏసీ డార్మెటరీలు, సినిమాలు వీక్షించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో మినీ థియేటర్లను ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు