ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వినోద కేంద్రాలుగా మారనున్న రైల్వే స్టేషన్లు

స్టేషన్  రీ డెవలప్మెంట్‌ ప్రాజెక్టు తో రానున్న కాలంలో వినోద కేంద్రాలుగా మారనున్నాయి. ప్రయాణికులకు వాణిజ్య సౌకార్యాలతో పాటు వినోద అందించే మల్టీప్లెక్స్లు ఏర్పడనున్నాయి. రైల్వే స్టేషన్లను వినోద, వాణిజ్య కేంద్రాలుగా విస్తరించేందుకు కేంద్రం రూపొందించినస్టేషన్రీ డెవలప్మెంట్ప్రాజెక్టు' తొలి దశను రైల్వే మంత్రి సురేశ్ప్రభు బుధవారం ప్రారంభించారు. దీనిలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు వినోదాన్ని అందించేందుకు మల్టీప్లెక్స్లు, దుకాణసముదాయాలు, స్టార్ హోటళ్లను ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమానికి మొత్తం 400 స్టేషన్లను ఎంపిక చేయగా, మొదటి దశ కింద ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నం సహా 23 స్టేషన్లు ఉన్నాయి. జాబితాలో తెలంగాణకు చెందిన సికింద్రాబాద్కూడా ఉంది. 
విజయవాడ స్టేషన్లో మల్టీఫంక్షనల్కాంప్లెక్స్ఏర్పాటు నిమిత్తం ఇప్పటికే రైల్వేస్టేషన్ముఖద్వారం ఆవరణలోని స్థలాన్ని రైల్వే శాఖ ఎంపిక చేసింది. తారాపేట రైల్వేస్టేషన్సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో కాంప్లెక్స్లు, మల్టీప్లెక్స్లు ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పుడున్న హోటళ్లతో పాటు రైల్వేస్టేషన్ఒకటో నెంబరు, 6,7, 9,10 స్టేషన్లలో ఆదనంగా ఏసీ డార్మెటరీలు, సినిమాలు వీక్షించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో మినీ థియేటర్లను ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..