ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు ప్రారంభం

పోలవరం ప్రాజెక్టులో అన్నింటికన్నా ముఖ్యమైనది డయాఫ్రం వాల్నిర్మాణమే. గోదావరిలో 40 నుంచి 100 మీటర్ల లోతు వరకు వెళ్లి డయాఫ్రం వాల్నిర్మించుకుంటూ రావాల్సి వస్తుంది. ప్రాజెక్టు స్పిల్వే నిర్మాణం పూర్తయ్యే సమయానికి ఇందులో అవసరమైన 48 గేట్లు సిద్ధంగా ఉండాలని ప్రణాళిక రూపొందించారు. 2017 చివరినాటికి 48 గేట్ల నిర్మాణాన్ని పూర్తిచేసే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రంవాల్నిర్మాణ పనులు, ప్రాజెక్టులో 48 గేట్ల ఫ్యాబ్రికేషన్పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు.

2018 నాటికి ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలిస్తామని చంద్రబాబు తెలిపారు. 2019 నాటికి పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే 52 శాతం మట్టి తవ్వకాలు పూర్తయ్యాయని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు మిగతా పనులు జరుగుతున్న ప్రదేశాలను కూడా ముఖ్యమంత్రి సందర్శించి పనులను పర్యవేక్షించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వ్యయమం ఎప్పుడు చేయాలి…..

మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్‌ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా   శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి   ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ ,    మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో   ఎక్సైజ్‌ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని   వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత   శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .

రైల్వే దా బా

 ట్రావెల్  అండ్ ఫుడ్  సర్వీసెస్ వారునిర్వహిస్తున్న రైల్వే దా బా ను మొట్ట  మొదటి సరిగా   విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్  no. 1 ఫై ప్రారంబించారు . ఇలాంటి దా బా ముంబై ఎయిర్ పోర్ట్ లో ఉంది .. కానీ రైల్వే స్టేషన్ లో ఇది మొదటిది . ఇక్కడ అన్ని రకాల ఇంటర్నేషనల్ , లోకల్ ,రీజినల్  ఫుడ్ ఐటమ్స్ ,ఫాస్ట్ ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి .

లోక్సభ స్పీకర్ -సుమిత్ర మహాజన్

లోక్సభ స్పీకర్ గా బి జె పి సీనియర్ నాయకురాలు సుమిత్ర మహాజన్ ఎంపిక లాంచన ప్రాయమే నని తెలుస్తుంది . స్పీకర్ ఎన్నిగా ఏకగ్రీవంగా జరగటం సంప్రదాయంగా వస్తుంది . వివిధ పార్టీలతో స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక గురించి  సంప్రదింపులు జరుపుతున్నామని పార్లమెంట్ వ్యవహారాల శాఖా  మంత్రి వెంకయ్య నాయుడు చెప్పరు.