ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పానిపూరి తింటున్నారా .... తస్మత్ జగ్రతా....


పానీపూరి చాలా మందకి ఇష్టమైన పాస్ట్‌పుడ్‌... పుల్లపుల్లగా... తియ్యతియ్యగా ఉంటూ తిండిప్రియలను ఇట్టే ఆకర్షిస్తూ ఉంటుంది. ఇందులో  వాడే పదార్ధలు,తయారీ విధానం సుచిశుభ్రంతో ఉంటుందా... మీరెప్పుడైన గమనించారా...పానీపూరి తినకుండా ఉండలేరా....అయితే వాటి తయారీ ఉపయోగించే పద్దతిని గమనించి తినండి...లేకపోతే మీ ప్రాణాలకు గ్యారంటీ ఉండదు..

పానిపూరి విక్రయించే గుజరాత్ , లాల్ దర్వాజా ఎరియాకు చెందిన  ఒ వ్యక్తిని,పానీపూరి తయారీలో టాయ్‌లెట్‌ క్లీనింగ్‌ లో ఉపయోగించే లిక్విడ్‌ను కలిపినందకుకు  అహ్మదాబాద్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2009 వ సంవత్సరంలో అహ్మదాబద్‌ మునిసిపాల్ కార్పోరేషన్‌ చేతన్‌ నాన్జీ పై కల్తీ కి పాలప్పడున్నాడని ఆ ప్రాంతవాసులనుంచి తరచు పిర్యాదులు వస్తున్న నేపథ్యంలో  శాంపుల్ ను స్వీకరించి పుడ్ టెస్టింగ్‌ లాబరేటరీకి పంపించింది. ఇందులో ఆక్సాలిక్ యాసిడ్‌ ఉన్నట్లు ,అది ఇండ్లలో టాయిలెట్‌ శభ్రపరుచుటకు ఉపయోగించే లిక్విడ్‌ లని తెలింది. ఏడు సంవత్సరాల తర్వాత నిందితునికి స్పెషల్ కోర్టు  ఆరు నెలల జైలు శిక్షను విధించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు