హెలికాప్టర్
నడిరోడ్డుపై కిందకి దించిన సంఘటన ఖజకిస్తాన్లో చోటు చేసుకొంది. ఈ ఘటన ఖజకిస్తాన్
హైవేపై జరిగింది. హెలికాప్టర్ పైలేట్కు దట్టమైన పోగమంచు ఉండటంతో ఎటు వెళ్లాలో తెలిక...
తెల్లగా దుప్పటి కప్పుకున్నప్రాంతంలో హైవే రోడ్డు మాత్రమే కనిపిస్తుండటంతో రోడ్డు మధ్యలో
హెలికాప్టర్ను ఆపి ఆక్తుబిన్నిక్ నగరానికి ఎలా వెళ్లాలని అక్కడ నిలబడి ఉన్నలారీ డ్రైవన్అడిగి
తెలుకున్న తర్వాత అటు పయాణమైయ్యాడు. ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దేశ రక్షణ
శాఖ శిక్షనలో భాగంగా శిక్షణలో ఉన్న పైలట్లకు
గమ్యం చెప్పకుండా...ఆ చోటుకు చేరుకొనే శిక్షణ
ఇస్తున్నట్లు ఖజికిస్తాన్ వివరణ ఇచ్చింది.https://youtu.be/wqlF4inBPMc
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి