ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అండర్‌ వరల్డ్ లేడీ డాన్ -హసీనా

అండర్‌ వరల్డ్ డాన్‌ దావుద్‌ ఇబ్రాహిం  సొదరిపై  'హసీనా' పేరుతో శ్రద్ధ కపూర్ మెయిన్ లీడ్‌ రోల్ లో సినిమా రూపొందుతుంది. దీనకి సంబందించిన పోస్టర్‌ను రీలీజ్ చేసారు. దావుద్ ఇబ్రాహింకు ముంబాయి నుంచి వ్యవహారాలను చక్కగా హ్యండిల్‌ చేస్తూ,గాడ్‌ మదర్‌ ఆప్‌ నాగ్‌పడా గా పేరును సంపాదించింది.
హసీనా పార్కర్‌ ,తన భర్త ఇబ్రాహిం ను అరున్‌ గ్వాలీ వర్గం కాల్చి చంపడంతో ,దావుద్ ఇబ్రహిం తన భావ హత్యకు ప్రతీకారం తీర్చుకొవాలనే కసితో  1991 లో జేజే హస్పిటల్‌    కాల్పులకు  పాల్పడంతో హసీనా నేర ప్రపంచలోకి ప్రవేశించింది.ఈ ఉదాంతం జరిగిన తర్వాత హసీనా నాగ్‌ పాడా, గార్డన్‌ హాల్‌ ఆపార్టమెంట్‌కు నివాసం మార్చి అక్కడి నుండి నేర కార్యాకలాపాలను నిర్వహించి దాదాపు అప్రకటిత రూ 5000 కోట్ల ఆస్తిని కూడపెట్టింది.పోలీసులకు  మరియు కోర్టుకు మాత్రం తాను దావుద్ ఇబ్రాహిం కు సంబందించిన నేర ప్రపంచంతో దూరంగా ఉంటున్నాని,వారిద్దిరి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్‌ లేదని వెల్లడించింది.
మెదట ఈ క్యారెక్టర్‌ ను చేయటానికి బయపడ్డాను... కానీ తర్వాత చాలెంజింగ్‌ ఈ రోల్‌ ను తీసుకొని నటించటానికి సిద్దమయ్యాను- శ్రద్ధకపూర్‌

హసీనా ఆపా(అక్క) గా పేరొంది,హవాలా రాకెట్ లో అరబ్ దేశాలనుంచి ఇండియాకు మరియు ఇండియా నుంచి మిడిల్‌ ఈస్ట్ కు నగదు మార్పడి,బాలివుడ్ అంతర్జాతీయ సినిమా హక్కులకు సంధాన కర్తగా, ముంబాయి స్లమ్‌ రీడెవలప్మెంట్ ఆథారిటీ  ప్రాజెక్టులను నిర్వహించేది. టెలివిజన్‌ కెబుల్ ఆపరెటర్ల మధ్య తలెత్తిన వివదాలను పరిష్కరించి,వారి ప్రాంతాలను నిర్ధేసించే శక్తిగా,రియల్‌ ఎస్టెట్‌ తగాదాలను రూపుమార్చే కేంద్రంగా అవతరించింది. 2006 లో తన పెద్ద కుమాడు దానిష్ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దావుద్ ఇబ్రహిం కు అత్యంత ప్రియతమ సోదరికగా ఉన్న'హసీనా' 2014 హృదయ సంబంద వ్యాధితో  చనిపొయింది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..