ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అండర్‌ వరల్డ్ లేడీ డాన్ -హసీనా

అండర్‌ వరల్డ్ డాన్‌ దావుద్‌ ఇబ్రాహిం  సొదరిపై  'హసీనా' పేరుతో శ్రద్ధ కపూర్ మెయిన్ లీడ్‌ రోల్ లో సినిమా రూపొందుతుంది. దీనకి సంబందించిన పోస్టర్‌ను రీలీజ్ చేసారు. దావుద్ ఇబ్రాహింకు ముంబాయి నుంచి వ్యవహారాలను చక్కగా హ్యండిల్‌ చేస్తూ,గాడ్‌ మదర్‌ ఆప్‌ నాగ్‌పడా గా పేరును సంపాదించింది.
హసీనా పార్కర్‌ ,తన భర్త ఇబ్రాహిం ను అరున్‌ గ్వాలీ వర్గం కాల్చి చంపడంతో ,దావుద్ ఇబ్రహిం తన భావ హత్యకు ప్రతీకారం తీర్చుకొవాలనే కసితో  1991 లో జేజే హస్పిటల్‌    కాల్పులకు  పాల్పడంతో హసీనా నేర ప్రపంచలోకి ప్రవేశించింది.ఈ ఉదాంతం జరిగిన తర్వాత హసీనా నాగ్‌ పాడా, గార్డన్‌ హాల్‌ ఆపార్టమెంట్‌కు నివాసం మార్చి అక్కడి నుండి నేర కార్యాకలాపాలను నిర్వహించి దాదాపు అప్రకటిత రూ 5000 కోట్ల ఆస్తిని కూడపెట్టింది.పోలీసులకు  మరియు కోర్టుకు మాత్రం తాను దావుద్ ఇబ్రాహిం కు సంబందించిన నేర ప్రపంచంతో దూరంగా ఉంటున్నాని,వారిద్దిరి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్‌ లేదని వెల్లడించింది.
మెదట ఈ క్యారెక్టర్‌ ను చేయటానికి బయపడ్డాను... కానీ తర్వాత చాలెంజింగ్‌ ఈ రోల్‌ ను తీసుకొని నటించటానికి సిద్దమయ్యాను- శ్రద్ధకపూర్‌

హసీనా ఆపా(అక్క) గా పేరొంది,హవాలా రాకెట్ లో అరబ్ దేశాలనుంచి ఇండియాకు మరియు ఇండియా నుంచి మిడిల్‌ ఈస్ట్ కు నగదు మార్పడి,బాలివుడ్ అంతర్జాతీయ సినిమా హక్కులకు సంధాన కర్తగా, ముంబాయి స్లమ్‌ రీడెవలప్మెంట్ ఆథారిటీ  ప్రాజెక్టులను నిర్వహించేది. టెలివిజన్‌ కెబుల్ ఆపరెటర్ల మధ్య తలెత్తిన వివదాలను పరిష్కరించి,వారి ప్రాంతాలను నిర్ధేసించే శక్తిగా,రియల్‌ ఎస్టెట్‌ తగాదాలను రూపుమార్చే కేంద్రంగా అవతరించింది. 2006 లో తన పెద్ద కుమాడు దానిష్ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దావుద్ ఇబ్రహిం కు అత్యంత ప్రియతమ సోదరికగా ఉన్న'హసీనా' 2014 హృదయ సంబంద వ్యాధితో  చనిపొయింది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.