ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

టర్మీనెటర్ బైకులు... హైదరాబాద్ పోలీస్ ల వశం

 హైదరాబాద్‌ పోలీస్‌ వాహనాలో ప్యాబ్‌ రీగల్ మోటర్‌సైకిల్ చేరబోతుంది. అత్యాధునిక జీపీఎస్‌,అల్ట్రా మార్డన్ పరికరాలతో  నేరస్థులను వెంబడించి పట్టుకోవడానికి అనుకూలంగా ఈ మోటర్‌ బైక్‌ ను హైదరాబాద్ పోలీస్‌ సిబ్బంది కోసం రూపోందించబడింది.ప్రస్తుతం ఈ బైక్‌ ఖరీదు రూ.2.96,000.ఇందులో డిడి-350 ఈ-9బి ఇంజన్‌,ఐదు గేర్‌లతో 14 లీటర్ల సామర్ద్యం గల ఇంధన ట్యాంకు కలదు.
25 సంవత్సరాల ఆమెరికా మూలాలు గల ఈ రీగల్‌ రాప్తార్‌ మోటర్‌సైకిల్ ను చైనీస్‌ కంపెనీ అద్వర్యంలో నడుస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు