
రెండ్రోజుల తిరుమల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో సీఎం కేసీఆర్కు ఘనస్వాగతం లభించింది. తిరుమల శ్రీ వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు . https://www.youtube.com/watch?v=SbfsPCdfr0U&t=5s

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి