ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తమిళనాడు అసెంబ్లీ లో గందరగోళం..నెగ్గిన పళని స్వామి



తమిళనాడు అసెంబ్లీ లో పళనిస్వామి బల నిరూపణ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమిళనాడు శాసన సభ రెండుసార్లు వాయిదా తో తిరిగి ప్రారంభమైన వెంటనే డివిజన్‌ వారిగా ఓటింగ్‌ నిర్వహిస్తామని స్పీకర్‌ స్పష్టం చేశారు.ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళ్లి ప్రజాభిప్రాయం తెలసుకొన్న పిమ్మటే ఓటింగ్‌ నిర్వహించాలని ప్రతిపక్షం పట్టుబట్టింది.తీవ్ర గందరగోళం నెలకొనడంతో డిఎపకే ఎమ్మెల్యేలనుసభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్‌ ధనపాల్‌ ప్రకటించారు.మళ్ళీ సమావేశమైన శాసన సభ ఉత్కంఠ నడుమ పళని స్వామికి మెజారిటీ దక్కింది.అమ్మ గెలిచిందంటు పళనిస్వామి వర్గం నినాదాలు చేశారు. అనంతరం  మెరీనా బీచ్ గాంధీ విగ్రహం వద్ద స్టాలిన్ నిరాహర దీక్ష చేపట్టడానికి ప్రయత్నించటంతో పొలీసు అరెస్టు చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు